Home
Agriculture News
Agriculture News News
-
Tummala Nageswara Rao : పత్తిరైతులకు గుడ్ న్యూస్.. బిల్లులు విడుదల..!
Tummala Nageswara Rao : జోగులంబ గద్వాల జిల్లా పత్తి రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. పత్తి విత్తనాలను సరఫరా చేసిన రైతులకు పెండింగ్లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించేందుకు సీడ్స్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. గద్వాల జిల్లాలో సుమారు 50 వేల ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగు జరుగుతోందని, రైతులు విత్తన ఉత్పత్తి చేసి కంపెనీలకు అందించినప్పటికీ వారికి ఇప్పటి వరకు చెల్లింపులు జరగలేదని… -
Nadendla Manohar : రైతుల సంక్షేమం ఎన్డీయే ప్రభుత్వ ప్రాధాన్యత
Nadendla Manohar : ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు చెల్లించాల్సిన బకాయిలను విస్మరించారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. రైతుల సంక్షేమానికి ఎన్డీయే ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని స్పష్టం చేస్తూ, అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1,674 కోట్ల మేర బకాయిలను వెంటనే చెల్లించామని తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్లో 5.65 లక్షల మంది రైతుల నుంచి 35.94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.… -
Chili: ప్రపంచంలోనే హాటెస్ట్ మిర్చి.. వాటిని తాకడానికి కూడా భయపడతారు
Chili: భారతదేశంలో స్పైసీ ఫుడ్ ఎక్కువగా తింటారు. పచ్చిమిర్చిని కూరలోనే కాకుండా విడిగా తినేవారు కూడా చాలామందే ఉంటారు. జనాలు పచ్చి కూరగాయలను కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా పచ్చిమిర్చిని బ్యాగ్లో వేయమని దుకాణదారుని అడగడం మర్చిపోరు. -
Success Story: రూ.15 లక్షల ఉద్యోగం వదిలి.. వ్యవసాయం చేసి కోటీశ్వరురాలైన ఎంబీఏ యువతి
Success Story: వ్యవసాయం ఇప్పుడు వ్యాపారంగా మారింది. ఆధునిక సాంకేతికతల రాకతో పండ్లు, కూరగాయలు, ధాన్యాల ఉత్పత్తి కూడా మునుపటితో పోలిస్తే మెరుగుపడింది. దీంతో రైతుల ఆదాయం గణనీయంగా పెరిగింది. -
Agriculture Success Story: వంకాయ సాగు చేశాడు.. మూడేళ్లలో కోటీశ్వరుడు అయ్యాడు
Agriculture Success Story: వాణిజ్య పంటల సాగులో పెద్దగా లాభం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కూరగాయలు వాతావరణం వల్ల ఎక్కువగా దెబ్బతింటాయి. ఎందుకంటే ఆకుపచ్చ కూరగాయలు సగటు వర్షం, వేడి, చలిని ఎక్కవు తట్టుకోలేవు. -
Ginger: పొలాల్లో అల్లం దొంగతనం.. సీసీ కెమెరాలు పెట్టిన రైతన్నలు
Ginger: గతంలో జరిగిన దొంగతనాలన్నీ బంగారం కోసమో.. డబ్బుల కోసమో జరిగేవి. కానీ ప్రస్తుతం కూరగాయల కోసం దొంగతనాలు జరుగుతున్నాయి. ఇది ఒకింత ఆశ్చర్యం మరోవైపు ఆందోళన కలిగించే అంశం. -
Food Inflation: జూలైలో భారీగా పెరగనున్న ద్రవ్యోల్బణం.. ఇక ధరల మోతే
Food Inflation: జూన్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం మే నెలలో 4.25 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం జూన్ నెలలో 4.81 శాతానికి పెరిగింది. -
Vegetable Prices: కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నా రైతులకు ఎందుకు ప్రయోజనం కలగడం లేదో తెలుసా?
Vegetable Prices: రెండు నెలల క్రితం చౌక ధరకే లభించిన టమాటా ప్రస్తుతం కిలో రూ.120 నుంచి 150 వరకు పలుకుతోంది. దిగుబడి ధర తగ్గడంతో టమాటా పండించే రైతులు ఆ ధరను కూడా రాబట్టుకోలేకపోయారు.
తాజావార్తలు
-
DMK vs TVK: టీవీకే అభ్యర్థుల విద్యా అర్హతలపై డీఎంకే సంచలన ఆరోపణలు.. ఫేక్ డిగ్రీలంటూ ఆధారాల విడుదల..!
-
Eric Simons: ఐపీఎల్లో ధోని భవిష్యత్తు ఏంటి?.. వచ్చే సీజన్లో ఆడుతాడా?.. చెన్నై కోచ్ కీలక వ్యాఖ్యలు..
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం.. సీబీఐ దర్యాప్తుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు
-
Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్రావు కీలక వ్యాఖ్యలు..
-
KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!