విజనరీ డైరెక్టర్ శంకర్తో సినిమా అంటే భయపడిపోతున్నారు హీరోలు. అంతలా డీగ్రేడ్ కావడానికి రీజన్ ఇండియన్2, గేమ్ ఛేంజర్స్ రిజల్ట్. ఏళ్ల పాటు చెక్కిన ఈ సినిమాలు బాక్సాఫీస్ బాంబ్స్గా మారడమే కాదు శంకర్ మేకింగ్ అండ్ టేకింగ్పై డౌట్స్ పడేలా చేశాయి. ఇండియన్2 దెబ్బకు రణవీర్తో తీయాలనుకున్న అపరిచితుడు రీమేక్ షెడ్డుకు వెళితే భారతీయుడు2 వంటి ప్లాప్ మూవీకి సీక్వెల్ చేసుకుంటున్నాడు. ఇంత ఫేమ్ తెచ్చుకున్న శంకర్ సిచ్యుయేష్ ఇలా ఉంటే నిన్నకాక మొన్న వచ్చిన…
తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ తన తొలి తెలుగు చిత్రం గేమ్ ఛేంజర్తో 2025లో బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూశారు. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. నిజానికి ఇదే ఏడాది శంకర్ కూతురు అదితి శంకర్ కూడా భైరవం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన పల్లెటూరి అమ్మాయిగా నటించిన ఆమె, ఈ చిత్రంలో తన నటనతో మెప్పించినప్పటికీ, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం…
Aditi Shankar : స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా మారింది. వరుస సినిమాలతో బిజీగా మారుతోంది. తెలుగులో ఆమె ఎంట్రీ ఇస్తూ నటించిన మొదటి మూవీ భైరవం. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు జోడీగా నటించింది. మూవీ మంచి సక్సెస్ అయింది. దీంతో అదితికి మంచి ఎంట్రీ దొరికింది. ఈ మూవీ సక్సెస్ మీట్ లో గతంలో మహేశ్ బాబుతో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చింది. ‘మా ఫ్యామిలీ…
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ అధినేత డా. జయంతిలాల్ గడా సమర్పిస్తున్నారు. హీరోయిన్లుగా అదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్ళై నటిస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే సినిమాపై భారీ బజ్ను సృష్టించింది. ఈ సమ్మర్లో అతిపెద్ద ఆకర్షణగా నిలవనున్న ‘భైరవం’…
భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భైరవం’. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది కథానాయికలు. ఈ సినిమాను మే 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు సినిమా టీం తెలిపింది. కాగా.. ప్రస్తుతం టీమ్ ప్రమోషన్లో భాగంగా బిజీగా మారింది. అందులో భాగంగానే ఓ వీడియోను విడుదల చేసింది.
అదేంటి నాన్న సినిమాకి పోటీగా శంకర్ కూతురు రావడం ఏంటి అని షాక్ అవుతున్నారా? అయితే ఈ స్టోరీ మీరు చూడాల్సిందే. 2025లో తమిళనాడులో పొంగల్కు కేవలం మూడు చిత్రాలు మాత్రమే విడుదల కావాల్సి ఉంది. అజిత్ విదాముయార్చి, బాల వనగన్, శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్. అయితే చివరి క్షణంలో పొంగల్ రేసు నుంచి తప్పుకుంటున్నట్లు విదాముయార్చి చిత్రబృందం నిన్న ప్రకటించింది.
Aditi Shankar to Debut in Tollywood : తమిళ చిత్ర పరిశ్రమలో ఎన్నో మంచి చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు శంకర్. అదితి శంకర్ శంకర్ యొక్క చిన్న కుమార్తె, ఆమె తన గొప్ప చిత్రంతో తమిళ సినీ అభిమానులలో భారీ విజయాన్ని సాధించింది. అతను తన తండ్రి యొక్క చాలా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా మరియు టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేశాడు. ఆ తర్వాత 2022లో నటిగా రంగంలోకి దిగింది అదితి శంకర్. అయితే సినీ…
Aditi Shankar: సాధారణంగా ఏ రంగంలోనైనా పరంపర అనేది ఉంటుంది. అంటే తరతరాలుగా ఒక వ్యాపారాన్ని అదే కుటుంబంలో వారు చేయడం. దాన్నే వంశంపారంపర్యంగా వస్తున్న వృత్తి అని అంటారు. అయితే ఇంగ్లీషులో దాన్ని నెపోటిజం అంటారు.
2007లో హీరోగా కెరీర్ ప్రారంభించినప్పటి నుండి తనదంటూ ఓ ముద్ర వేసుకుని అభిమానుల మదిని గెలుచుకున్నాడు కార్తీ. 2022 లో తమిళంలో వరుసగా 3 హిట్స్ కొట్టాడు. తాజాగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పై రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ నటిస్తున్న సినిమా పూజతో మొదలైంది.