ప్రస్తుతం తెలుగు ఫీల్మ్ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పటి హిట్ సినిమాలని మళ్లీ రిలీజ్ చేస్తూ ఫాన్స్ థియేటర్స్ లో హంగామా చేస్తున్నారు. ఈ రీరిలీజ్ ట్రెండ్ ని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్తూ ఎన్టీఆర్ ఫాన్స్ సెన్సేషన్ క్రియేట్ చేసారు. ఇరవై ఏళ్ల క్రితం రిలీజ్ అయిన సింహాద్రి సినిమాని 1200కి పైగా థియేటర్స్ లో రిలీజ్ చేసి ఫాన్స్ చేసిన హంగామా సోషల్ మీడియాలో ఇంకా మారుమోగుతూనే ఉంది. ఇప్పుడు ఈ…
డైనమిక్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోందనగానే సదరు సినిమాపై ప్రేక్షకుల్లో పలు చర్చలు మొదలవుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో అంతటి స్టార్ డమ్ చూసిన డైరెక్టర్ మరొకరు కానరారు. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి-1’ ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు సొంతం చేసుకోవడం, రాజమౌళి తరం దర్శకుల్లో ఆయనకు మాత్రమే ‘పద్మ’ పురస్కారం లభించడం ఇత్యాది అంశాలు సైతం రాజమౌళి అనగానే నేషనల్ లెవెల్లో ఆసక్తి కలిగేలా చేస్తున్నాయి. రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’ టిక్కెట్…