ఇటీవల విడుదలయి సంచలనం సృష్టించిన సినిమా ‘ది కేరళ స్టోరీ’.ఈ సినిమాలో అదా శర్మ ముఖ్య పాత్రలో నటించింది.కేరళలో వివాదాస్పదమైన లవ్ జిహాద్ నేపథ్యంలో డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ సినిమాను తెరకెక్కించారు.విడుదలకు ముందే ఎన్నో అడ్డంకులని ఎదుర్కొంది ది కేరళ స్టోరీ సినిమా. ఇక థియేటర్లలో రిలీజయ్యాక ఒక చిన్నపాటి అలజడిని సృష్టించింది. తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఏకంగా ఈ సినిమాను ప్రదర్శించుకుండా నిషేధం కూడా విధించారు. అదే సమయంలో మరికొన్ని రాష్ట్రాల్లో…
అందాల భామ అదాశర్మకు కోపమొచ్చింది. రెండు రోజుల క్రితం బ్రిటీష్ గార్డ్ పక్కన ఆమె డాన్స్ చేసిన వీడియో ఒకదాన్ని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. వైరల్ అయిన ఆ వీడియో విపరీతంగా ట్రోలింగ్ కు గురైంది. బ్రిటీష్ గార్డ్ పక్కన తన బాలీవుడ్ సాంగ్ ‘షేక్ ఇట్ లైక్ షమ్మీ’ పాటను అదాశర్మ పాడి, నర్తించింది. అయితే… ఆమె విదేశీ పర్యాటక ప్రవర్తన చాలా దారుణంగా ఉందంటూ నెటిజన్లు అదాశర్మపై విరుచుకుపడ్డారు. దాంతో…
హీరో నాని ఆ మధ్య నిర్మాతగానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. ప్రధానంగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో నాని సమర్పకుడిగా ప్రశాంతి తిపిర్నేని నిర్మాతగా తెరకెక్కిన ‘అ’, ‘హిట్’ చిత్రాలు అతనికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి, ప్రేక్షకాదరణ సైతం పొందాయి. ‘అ’ మూవీతో ప్రశాంత్ వర్మ, ‘హిట్’తో శైలేష్ కొలను లను దర్శకులుగా పరిచయం చేసిన నాని, ఇప్పుడు తన అక్కయ్య దీప్తి గంటా చేతికి మెగా ఫోన్ ఇచ్చాడు. అయితే… ఇప్పుడు వాల్ పోస్టర్ సినిమా…