సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న లేటెస్ట్ యునినామస్ బ్లాక్ బస్టర్ శేఖర్ కమ్ముల ‘కుబేర’. సార్ తర్వాత ధనుష్ తెలుగులో నటించిన స్ట్రయిట్ సినిమా కుబేర. విభిన్న చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్మల దర్శకత్వం వహించారు. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించారు. Also Read : Junior…
సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్నకాంబోలో వచ్చిన సినిమా ‘కుబేర’. తొలి ఆటనుండి యునినామస్ బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న ‘కుబేర’ వరల్డ్ వైడ్ గా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి దూసుకెళ్తోంది. నార్త్ అమెరికాలో ధనుష్ కెరీర్ బిగెస్ట్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా ధనుష్ నటన కు మంచి ప్రశంసలు దక్కాయి. ధనుష్ గత సినిమా రాయన్ ను కంటే స్పీడ్ గా కుబేర వంద కోట్ల మార్క్…
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజా చిత్రం కుబేర. టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఏషియన్ సినిమాస్ సునీల్, రామ్ మోహన్ రావ్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. భారీ అంచనాల మధ్య నేడు కుబేర వరల్డ్ వైడ్ గా రిలీజ్ థియేటర్లలో రిలీజ్ కాగా ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తో రిలీజ్ అయింది. ఓవర్సీస్…
సినీ నటి రష్మిక మందన్నకు గుణపాఠం చెప్పాలనుకుంటున్నారు కర్ణాటకలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి. మండ్య నియోజకవర్గం ఎమ్మెల్యే రవికుమార్ గౌడ గనిగ తాజాగా నటి రష్మికపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో పాల్గొనడానికి రష్మిక నిరాకరించడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. “కన్నడ సినిమా కిరిక్ పార్టీతో అరంగేట్రం చేసిన రష్మిక మందన్నను గత సంవత్సరం బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో పాల్గొనమని మేము ఆహ్వానించినప్పుడు, ఆమె నిరాకరించింది.” ‘నా ఇల్లు హైదరాబాద్లో ఉంది.’ కర్ణాటక…
కన్నడ ఇండస్ట్రీని నుండి ఉవ్వెత్తున టాలీవుడ్లో ఎగసి.. ఆపై బాలీవుడ్లో సత్తా చాటుతోంది రష్మిక మందన్న. పుష్ప1తో నేషనల్ క్రష్ ట్యాగ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. చేతి నిండా సినిమాలతో ఫుల్ ఫామ్లో ఉంది. బీటౌన్ ముద్దుగుమ్మలు కూడా అసూయ పడేలా ఆమె మూవీ లైనప్స్ ఉన్నాయి. ఆమె చేస్తున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కొట్టడంతో బాలీవుడ్ ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయి. అయితే గత ఏడాది యానిమల్ హిట్ వచ్చాక.. ఆమె నుండి మరో…
ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. అలాగే కోలీవుడ్లోను భారీ ఆఫర్స్ సొంతం చేసుకుంటోంది. ఇక ఇప్పుడు తమిళ్ స్టార్ హీరో సరసన మరో ఛాన్స్ దక్కించున్నట్టు తెలుస్తోంది.. ఈ అమ్మడు పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయ్యింది.. ప్రజెంట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హిట్ సీక్వెల్ ‘పుష్ప2’లో నటిస్తోంది. అలాగే ‘రెయిన్బో’ అనే ఓ లేడీ ఓరియెంటేడ్ ప్రాజెక్ట్ కూడా చేస్తోంది.…
యంగ్ హీరో నాగ శౌర్య నటించిన హిట్ సినిమా ‘ఛలో’తో టాలీవుడ్ ఆడియన్స్ ముందుకి వచ్చింది రష్మిక మందన్న. కన్నడ నుంచి తెలుగులోకి వచ్చిన ఈ బ్యూటీ అతితక్కువ కాలంలోనే నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది. తన గ్లామర్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ తో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న రష్మిక, పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. తెలుగు, కన్నడ, తమిళ్ అనే తేడా లేకుండా స్టార్ హీరోలందరితో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది…
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇప్పుడు ఇండియన్ సినిమాలో మోస్ట్ వాంటెడ్ నేమ్ గా మారింది. కిరిక్ పార్టీ సినిమాతో కన్నడ సినిమా రంగ ప్రవేశం చేసిన ఈ హీరోయిన్, మొదటి సినిమాతోనే భారీ విజయం అందుకుంది. ఛలో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందన్న. ఆ సినిమా విజయం సాధించడంతో తెలుగులో ఆమెకు భారీ అవకాశాలు వచ్చాయి. దేవదాస్, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, పుష్ప చిత్రాలతో రష్మిక మందన్న తనకంటూ స్పెషల్ క్రేజ్…
కన్నడ నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి, ఇక్కడి నుంచి పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ ‘రష్మిక మందన్న’. నేషనల్ క్రష్ గా కాంప్లిమెంట్స్ అందుకునే రష్మిక ఇప్పుడు చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యేవే. ఈ సినిమాల ప్రమోషన్స్ కోసం నార్త్ టు సౌత్ తెగ తిరిగేస్తున్న రష్మిక, తన బాలీవుడ్ మూవీ ‘మిషన్ మజ్ను’ ప్రమోషన్స్ కోసం ముంబైలో ఉంది. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ఈ…