పాకిస్థాన్ వంచనను మరోసారి యూఎన్ వేదికగా భారత్ ఖండించింది. యూఎన్లో భారత దౌత్యవేత్త భావిక మనగలనందన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. పీఓకేలో పాకిస్థాన్ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుందని.. దీన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్ ద్వంద్వ మాటలు, కపటత్వాన్ని బయటపెట్టారు.
సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై ఇష్టానుసారం పోస్టులు పెడితే వారికి అదే చివరిరోజు అని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో సీఎం మాట్లాడారు... సోషల్ మీడియా నేరస్థుల అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చిందన్నారు సీఎం చంద్రబాబు..
సంస్కృతి, సాంప్రదాయాలకు భారతదేశం పుట్టినిల్లు. భారతీయులంటేనే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. అలాంటిది ఈ మధ్య పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి ఇండియా పరువు మంటగల్పుతున్నారు కొందరు.
Assault on Cab Driver: అరగంట ఆలస్యం అయిందని ఓ క్యాబ్ డ్రైవర్ ను చితకబాదిన ఘటన హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిన్న ఆదివారం అర్ధ రాత్రి 11 గంటల సమయంలో ఉప్పర్ పల్లి కి చెందిన వినయ్ రెడ్డి అనే యువకుడు ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నాడు. అయితే ట్రాఫిక్ ప్రభావమో లేక, ఏ ఇతర కారణమో ఓలా క్యాబ్ డ్రైవర్ ఆర గంట ఆలస్యంగా వచ్చాడు. దీంతో క్యాబ్…