2026 T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి బరిలోకి దిగిన టీమిండియాకు శుభారంబం లభించింది. సంజు శాంసన్, అభిషేక్ శర్మ బ్యాటింగ్ తో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ప్రపంచ కప్ ఆరంభం నుంచి పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న అభిషేక్ ఈ మ్యాచ్ లో రెచ్చిపోయి ఆడాడు. విధ్వంసకర బ్యాటింగ్ తో కివీస్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. Also Read:IND vs NZ Final T20…
ఇండియా, న్యూజిలాండ్ మధ్య ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ మరికొద్ది గంటల్లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. మన భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది. అయితే.. ఈ కీలక మ్యాచ్ కంటే ముందే టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్ విషయంలో పెద్ద చర్చ నడుస్తోంది. అభిషేక్ శర్మను తప్పించాలని గావస్కర్ సలహా… టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ టీమ్ మేనేజ్మెంట్కు…
IND Playing XI vs NZ for T20 World Cup 2026 Final: టీ20 వరల్డ్ కప్ 2026 తుది అంకానికి చేరుకుంది. గుజరాత్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మరికొద్ది గంటల్లో భారత్–న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభం అయ్యే ఈ మ్యాచ్ కోసం కోట్లాది మంది భారత అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముచ్చటగా మూడోసారి పొట్టి కప్ ఖాతాలో వేసుకోవాలని టీమిండియా ఫాన్స్ కోరుకుంటున్నారు. అయితే…
Ravichandran Ashwin: రేపు(ఆదివారం) టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఇక ఈ మ్యాచ్లో ఓపెనర్ అభిషేక్ శర్మ ఉంటాడా? లేదా? అనే అంశంపై ఇప్పటికే సోషల్ మీడియాలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ప్లేయర్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తుదిపోరులో అభీపై విశ్వాసం ఉంచాలని ఆఫ్ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ సూచించాడు. అయితే అదే సమయంలో అభిషేక్ ఆటతీరుపై తీవ్ర విమర్శలు…
ప్రస్తుతం టీ20 ప్రపంచకప్లో భారత జట్టు జోరు చూస్తుంటే అందరూ సంబరపడిపోతున్నారు. ముఖ్యంగా గత రెండు మ్యాచ్ల్లో సంజూ శాంసన్, జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన ప్రదర్శనతో జట్టుకు విజయాలను అందించారు. వెస్టిండీస్తో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో శాంసన్ 97 పరుగులు, బుమ్రా 2 వికెట్లతో చెలరేగారు. ఆ తర్వాత ఇంగ్లాండ్తో జరిగిన కీలక సెమీఫైనల్లో కూడా శాంసన్ 89 పరుగులతో రాణించి జట్టును ఫైనల్కు చేర్చారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్లో న్యూజిలాండ్తో జరగబోయే ఫైనల్ మ్యాచ్పై…
India vs England: టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్కు భారత్ సిద్ధమైంది. నేడు ఇంగ్లాండ్తో ముంబాయిలోని వాంఖడే స్టేడియంలో తలపడనుంది. ఈ మ్యాచ్కు ముందు భారత జట్టు టాప్ ఆర్డర్ కూర్పుపై అనేక చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా అభిషేక్ శర్మపై చర్చ జోరుగా సాగుతుంది. అభిపై అభిమానులు, విశ్లేషకులు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రపంచకప్లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా…
Abhishek Sharma: టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రదర్శనపై క్రికెట్ విశ్లేషకులు మాత్రమే కాకుండా సగటు క్రికెట్ అభిమాని కూడా మండిపడుతున్నారు. తాజాగా వెస్టిండీస్ తో జరిగిన సూపర్-8 కీలక పోరులో అతని ఆట ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుంది. కోల్కతాలో మ్యాచ్లో అభిషేక్ బ్యాటింగ్తోనే కాకుండా ఫీల్డింగ్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. సెమీఫైనల్ అవకాశాల దృష్ట్యా ఈ మ్యాచ్ భారత్కు అత్యంత కీలకం కావడంతో.. ఇప్పుడు అభిషేక్ చేసిన తప్పిదాలు…
Ravichandran Ashwin: అభిషేక్ శర్మ.. నిన్న జరిగిన జింబాబ్వే మ్యాచ్కు ముందు ఈ పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అభిషేక్ను ప్లేయింగ్ లెవెన్ నుంచి తొలించాలని గట్టిగానే వాదనలు వినిపించాయి. టీ20 వరల్డ్కప్ 2026లో అభిషేక్ శర్మ ఆటతీరుపై పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ (Mohammad Amir) తీవ్రంగా వ్యాఖ్యానించాడు. గ్రూప్ దశలో అభిషేక్ వరుసగా విఫలమవుతుండగా, “అతనికి డిఫెన్సివ్ గేర్ ఏదీ లేదు.. కేవలం స్లోగర్ మాత్రమే” అంటూ అమీర్ వ్యాఖ్యానించాడు. ఈ…
ZIM vs IND: చెన్నై MA చిదంబరం స్టేడియంలో జరిగిన సూపర్ 8 గ్రూప్ 1 మ్యాచ్లో జింబాబ్వే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీనితో భారత బ్యాటింగ్ చేపట్టి అదరగొట్టింది. ఇన్నింగ్స్ ముగిసే సమయానికి భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. ఇది టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్ సాధించిన అత్యధిక స్కోర్. మొదటి 5 ఓవర్లలో టీమిండియా 80 పరుగులు సాధించింది. విరోష్ వెడ్డింగ్ మ్యాజిక్!…
Sanju Samson Likely To Play IND vs ZIM Super 8 Match: టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటింగ్పై చర్చలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఓపెనింగ్లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లపై ప్రత్యర్థి జట్లు స్పిన్తో దాడి చేయడం విజయవంతంగా మారుతోంది. గత మూడు మ్యాచ్ల్లో భారత్ తొలి ఓవర్లోనే స్పిన్ బౌలింగ్లో వికెట్ కోల్పోవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. మొదటి ఓవర్లో స్పిన్ బౌలింగ్లో అభిషేక్ శర్మ మూడుసార్లు, ఇషాన్…