Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓ పెద్ద ప్రకటన చేశారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ప్రస్తావిస్తూ.. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున ఆయన మా మధ్య లేకపోవడం ఇదే తొలిసారి అని అన్నారు.