రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 18వ లోక్సభలో ప్రసంగిస్తూ దేశంలోని వృద్ధులకు శుభవార్త చెప్పారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. 70 ఏళ్లు దాటిన వృద్ధులందరికీ ఆయుష్మాన్ పథకం కింద చికిత్స అందజేస్తామన్నారు. లోక్సభ ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీ ఈ హామీ ఇచ్చింది. కొత్త ప్రభుత్వంలో 70 ఏళ్లు పైబడిన వారందరికీ ఆయుష్మాన్ ప్రయోజనాన్ని అందిస్తున్నామని రాష్ట్రపతి ముర్ము గురువారం పార్లమెంట్ హౌస్లో తెలిపారు. అంతేకాకుండా.. రైతుల కోసం ప్రభుత్వం నిరంతరం కృషి…
దక్షిణాది తారలు ఎందరో ఉత్తరాది చిత్రాలతోనూ తమదైన బాణీ పలికించారు. వారిలో కొందరు ఓ వెలుగు వెలిగారు. అలాంటి వారిలో వైజయంతీమాల స్థానం ప్రత్యేకమైనది. ఆమె నటించిన తొలి హిందీ చిత్రం ‘బహార్’ 1951 అక్టోబర్ 26న జనం ముందు నిలచింది. ఏవీయమ్ ప్రొడక్షన్స్ పతాకంపై ఏవీ మెయ్యప్పన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు ఎమ్.వి.రామన్ దర్శకత్వం వహించారు. ‘బహార్’ కథ విషయానికి వస్తే – ధనవంతుల అమ్మాయి అయిన లతను పెళ్ళాడాలనుకుంటాడు శేఖర్. ఆమె…