పోర్చుగల్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం లిస్బన్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ స్ట్రీట్కార్ అనబడిన ఐకానిక్ గ్లోరియా ఫ్యూనిక్యులర్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు.
మణిపూర్ నోనీ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. బుధవారం రాత్రి నోని జిల్లాలోని టెరిటోరియల్ ఆర్మీ క్యాంప్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో జవాన్లతో పాటు ప్రజలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. శనివారానికి మరణించిన వారి సంఖ్య 20కి చేరింది. మృతుల్లో 15 మంది జవాన్లు ఉన్నారు. ఇప్పటి వరకు ఆర్మీకి చెందిన 13 మంది సిబ్బందిని ఐదుగురు ప్రజలను రెస్క్యూ చేశారు. మరో 44 మంది కనిపించకుండా పోయారు. వీరంతా…
దక్షిణాఫ్రికాలో దారుణం చోటు చేసుకుంది. ఓ నైట్ క్లబ్ లో దాదాపుగా 20 మంది యంగ్ ఏజ్ యువకులు చనిపోయి పడి ఉన్నారు. ఈ వార్త దక్షిణాఫ్రికాలో సంచలన కలిగించింది. దక్షిణాఫ్రికాలోని దక్షిణ ప్రాంతంలోని ఈస్ట్ లండన్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నైట్ క్లబ్ లో పార్టీ చేసుకుంటున్న సందర్భంలో యువకులు మరణించినట్లు తెలుస్తోంది. చనిపోయినవారి అందరి వయసు 18-20 మధ్యే ఉందని అక్కడి పోలీస్ అధికారులు వెల్లడించారు. ఈస్టర్న్ కేప్ అథారిటీ ప్రతినిధి…