రాష్ట్రంలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. ఖమ్మం రూరల్, గోదావరిఖని ఏసీపీలతోసహా 20 డీఎస్పీలను ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది పోలిష్ శాఖ. ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఏసీబీ డీఎస్పీ వంగా రవిందర్ రెడ్డి మెట్పల్లి ఎస్డీపీవోగా ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ ఉన్న ఎండీ గౌస్ బాబాను మెట్పల్లి ఎస్డీపీవోగా బదిలీ చేశారు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పోస్టింగ్ కోసం వెయింగ్లో ఉన్న డీఎస్పీ…