పెరల్స్ చిట్ఫండ్ స్కాం కేసులో సీబీఐ 11 మందిని అరెస్ట్ చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 11 మందిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. 5 కోట్ల మంది ఖాతాదారుల నుంచి రూ.60 వేల కోట్లు వసూలు చేసి మోసం చేసిందని గతంలోనే సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో పెరల్స్ చైర్మన్ చంద్రభూషణ్, ప్రేమ్ సేత్తో పాటు మరో 9 మందిని సీబీఐ అరెస్ట్ చేసింది. 2014లో పీజీఎఫ్తో పాటు పెరల్స్ గ్రూప్పై సీబీఐ…