Kohli- Rahul: రంజీ మ్యాచ్లకు కోహ్లీ – రాహుల్ డుమ్మా.. అతడిపై మాత్రం వేటు!
- జనవరి 23 నుంచి రంజీ ట్రోఫీ గ్రూప్ స్టేజ్ ప్రారంభం..
- మెడ నొప్పి కారణంగా రంజీకి దూరమైన విరాట్ కోహ్లీ..
- మోచేతి వద్ద నొప్పితో అందుబాటులో ఉండటం లేదని కేఎల్ రాహుల్ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kohli- Rahul: జనవరి 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి రంజీ ట్రోఫీ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు.. తమ స్క్వాడ్లో ఇప్పటికే రిషభ్ పంత్తో పాటు విరాట్ కోహ్లీకి అవకాశం కల్పిస్తూ ఢిల్లీ క్రికెట్ సంఘం జాబితాను విడుదల చేసింది. కానీ, మెడ నొప్పితో కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడలేనని బీసీసీఐకి సమాచారం ఇచ్చినట్లు కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఆసీస్ టూర్ లో చివరి టెస్టులోనే మెడ పట్టేసిందని.. దానికి ఇంజెక్షన్లు కూడా వాడుతున్నట్లు పేర్కొన్నారు. ఇంగ్లండ్తో వన్డే సిరీస్తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో గాయం నుంచి కోలుకోవడానికి తగినంత సమయం ఇచ్చే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు టాక్. కెప్టెన్ రోహిత్ శర్మ ఆడటంపై ఈరోజు క్లారిటి వచ్చే ఛాన్స్ ఉంది.
Read Also: Parent Tips: పసిపిల్లలు ఆకలితో మాత్రమే కాదు.. ఈ కారణాల వల్ల కూడా ఏడుస్తారు
Also Read
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
- IPL 2026 Playoff Tickets: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ టిక్కెట్స్ షెడ్యూల్ వచ్చేసింది.. ఇక్కడ బుక్ చేసుకోండిలా..
- CSK vs SRH: ధోని లేకుండానే బరిలోకి CSK.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.!
- IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
కాగా, కేఎల్ రాహుల్ రంజీ టోర్నీలో కర్ణాటక జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడని అందరు అనుకున్నప్పటికీ అతడి గాయం ఇంకా తగ్గలేదు. మోచేతి వద్ద నొప్పి ఉండటం వల్ల అందుబాటులో ఉండనని బీసీసీఐకి తేల్చి చెప్పాడని సమాచారం. దీంతో పంజాబ్తో జరిగే మ్యాచ్కు అతడ్ని కర్ణాటక క్రికెట్ సంఘం పక్కనపెట్టింది. పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతోన్న శుభ్మన్ గిల్ మాత్రం పంజాబ్ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడు. ఇక, రవీంద్ర జడేజా సైతం సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహించబోతున్నాడు.
Read Also: Polavaram Project: డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు ప్రారంభం!
అయితే, దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన బ్యాటింగ్ తో అందరి దృష్టిని కరుణ్ నాయర్ ఆకర్షించాడు. అతడి రికార్డులను క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసించాడు. తాజాగా టీమిండియా ఉమెన్స్ మాజీ హెడ్ కోచ్ డబ్ల్యూవీ రామన్ స్పందిస్తూ.. ఒకవేళ కరుణ్ నాయర్ను స్క్వాడ్లకి తీసుకుంటే మాత్రం.. తుది జట్టులో స్థానం ఇవ్వాలన్నారు. అతడిని రిజర్వ్గా తీసుకోవడానికి కుర్రాడు కాదన్నారు. ప్రస్తుతం ఉన్న ఫామ్తో ఫైనల్లో ఆడించాలని పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!