Virat Kohli : నార్వే డ్యాన్సర్లతో విరాట్ డ్యాన్స్.. కోహ్లీకి ఎమోజీ పంపిన అనుష్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఎక్కడుంటే అక్కడి వాతావరణం సందడిగా ఉంటుంది. మైదానంలో లేదా బయట ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్నా అతని ప్రవర్తన ఒకేలా ఉంటుంది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ముగిసిన అనంతరం దొరికిన విరామాన్ని కోహ్లీ ఎంజాయ్ చేస్తున్నాడు. ముంబైలో నార్వే డ్యాన్సర్లతో కలిసి కోహ్లీ చిందేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Also Read : Off The Record: అక్కడ కమలంలో ఆధిపైత్యపోరు
Also Read
- RCB vs GT : గుజరాత్పై ఆర్సీబీ ‘రాయల్’ విక్టరీ.. ఏకంగా 92 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి..!
- GT vs RCB: సిక్సర్ల సునామీ.. స్టేడియంలో ఆర్సీబీ శివతాండవం! గుజరాత్ టైటాన్స్ గెలవాలంటే 255 కొట్టాల్సిందే..
- IPL Umpire Salary: కళ్లుచెదిరే శాలరీ.. రెండంటే రెండే నెలల్లో IPL అంపైర్లు ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే నోరెళ్లబెడతారు!
- Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
క్విక్ స్టైల్ అనే నార్వే డ్యాన్స్ టీమ్ ముంబైలో ఒక ప్రొగ్రామ్ నిర్వహించింది. ఈ ప్రోగ్రామ్ లో కోహ్లీ సందడి చేశాడు. క్విక్ స్టైల్ బృందంలోని ఒక వ్యక్తి క్రికెట్ బ్యాట్ ను ఎత్తి ఏం చేయాలో ఆలోచిస్తుంటాడు. ఇంతలో వైట్ షర్ట్, నల్ల ప్యాంటు వేసుకున్న కోహ్లి సీన్ లోకి ఎంటరవుతాడు. ఈ క్రమంలో నార్వే బృందం ఇష్క్, స్టీరియో నేషన్స్ పాటలకు పాడుతుండగా కోహ్లీ బ్యాట్ పట్టుకుని మ్యూజిక్ కు తగినట్టుగా డ్యాన్స్ చేశాడు. కోహ్లినే అనుసరించిన నార్వే డ్యాన్సర్లు స్టెప్పులతో అలరించారు. ఈ వీడియోను కోహ్లి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. పోస్ట్ పెట్టిన గంటలోనే 5.4 లక్షల లైకులు, 2 మిలియన్ల మంది చూశారు. కోహ్లి స్టెప్పులను మెచ్చుకుంటూ అతని భార్య అనుస్క శర్మ ఎమోజీ పోస్టును షేర్ చేసింది.
Also Read : Groom Called Of Marriage: తక్కువ మార్కులొచ్చాయని పెళ్లి రద్దు.. తీరా చూస్తే ఊహించని ట్విస్ట్!
ఇక అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో కోహ్లి సెంచరీతో మెరిశాడు. 186 పరుగులతో రాణించిన కోహ్లి టాప్ స్కోరర్ గా నిలిచాడు. టీమిండియా తరపున కోహ్లి, శుభ్ మన్ గిల్ శతకాలు బాదడంతో భారీ స్కోర్ చేసింది. అయితే పిచ్ బ్యాంటింగ్ కు అనుకూలంగా ఉండటంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్ ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకొని వరుసగా నాలుగోసారి బోర్డర్-గావస్కర్ ట్రోఫీని అట్టిపెట్టుకుంది. మ్యాచ్ డ్రా చేసుకున్నప్పటికి కివీస్ చేతిలో శ్రీలంక పరాజయం పాలవ్వడంతో టీమిండియా డబ్య్లూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఇక ఇరుజట్ల మధ్య మూడు వన్డే సిరీస్ మార్చ్ 17 నుంచి ప్రారంభం కానుంది.
తాజావార్తలు
-
RCB vs GT : గుజరాత్పై ఆర్సీబీ ‘రాయల్’ విక్టరీ.. ఏకంగా 92 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి..!
-
OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
-
Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
-
Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
-
Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!