Team India: టీమిండియా రికార్డుల మోత.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో సంచలనం
- టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా రికార్డుల మోత
- టెస్టుల్లో అత్యంత వేగంగా 50.. 100.. 150.. 200 పరుగులు చేసిన భారత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా రికార్డుల మోత మోగించింది. టెస్టుల్లో అత్యంత వేగంగా 50, 100, 150, 200 పరుగులు చేసిన జట్టుగా భారత్ అవతరించింది. కేవలం 3 ఓవర్లలోనే 50 రన్స్ చేసి వరల్డ్ రికార్డు నమోదు చేసిన రోహిత్, జైస్వాల్ జోడీ.. ఆ తర్వాత అత్యంత వేగంగా 100, 150, 200 రన్స్ కూడా భారత్ చేసింది. 10.1 ఓవర్లలో భారత్ 100 రన్స్ చేసింది. గతంలో ఈ రికార్డ్ కూడా భారత్ పేరిట ఉంది. తాజాగా.. తన రికార్డును తానే బ్రేక్ చేసింది. వెస్టిండీస్ పై 12.2 ఓవర్లలో 100 రన్స్ చేసి వరల్డ్ రికార్డు నమోదు చేసిన భారత్.. ఇప్పుడు బంగ్లా పై 10.1 ఓవర్ల లోనే 100 చేసి మరో రికార్డు సృష్టించింది.
Read Also: Natasa Stankovic: హార్దిక్ నుండి విడిపోయిన తర్వాత నటాషా ఏం చేస్తుందో తెలుసా..? వీడియో వైరల్
Also Read
- Shreyas Iyer: వాంఖడే స్టేడియంలో శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్.. మొదటి విజయం నమోదు..
- RCB Player: అభిమానులకు బిగ్షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన కీలక ప్లేయర్..
- Vaibhav Brand Value: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ షురూ.. ఏడాదికి 2 కోట్లు..
- Test Match: ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు
ఆ తర్వాత.. 18.2 ఓవర్లలో భారత్ 150 పరుగులు చేసింది. అనంతరం.. 24.4 ఓవరల్లో 200 రన్స్ చేసి వరల్డ్ రికార్డు సాధించింది టీమిండియా. దీంతో.. ఆస్ట్రేలియా రికార్డును భారత్ బ్రేక్ చేసింది. పాక్ పై 28.1 ఓవర్లలో 200 పరుగులు చేసిన ఆస్ట్రేలియా.. ఈ రికార్డును భారత్ బ్రేక్ చేసింది. తొలుత బంగ్లాదేశ్ను 233 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. టెస్టు క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ, ఫాస్టెస్ట్ 100, 150, 200 పరుగుల రికార్డును భారత్ బద్దలు కొట్టింది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ ఈ ప్రపంచ రికార్డును సృష్టించారు.
Read Also: US Embassy: అమెరికా వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్.. 2.5 లక్షల వీసా అపాయింట్మెంట్స్..!
రోహిత్ శర్మ 11 బంతుల్లో 23 పరుగులు చేసి ఔట్ కాగా, యశస్వి 51 బంతుల్లో 72 పరుగులు చేసి ఔటయ్యాడు. గిల్ 36 బంతుల్లో 39 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 30 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ (66), రవీంద్ర జడేజా (8) పరుగులతో ఉన్నారు.
ఇండియా ఈరోజు నమోదు చేసిన వరల్డ్ రికార్డ్స్..
కేవలం 3 ఓవర్లలో 50 రన్స్
10.1 ఓవర్లలో 100 రన్స్
18.2 ఓవర్లలో 150 రన్స్
24.4 ఓవర్లలో 200 రన్స్.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!