Team India: టీమిండియా రికార్డుల మోత.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో సంచలనం
- టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా రికార్డుల మోత
- టెస్టుల్లో అత్యంత వేగంగా 50.. 100.. 150.. 200 పరుగులు చేసిన భారత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా రికార్డుల మోత మోగించింది. టెస్టుల్లో అత్యంత వేగంగా 50, 100, 150, 200 పరుగులు చేసిన జట్టుగా భారత్ అవతరించింది. కేవలం 3 ఓవర్లలోనే 50 రన్స్ చేసి వరల్డ్ రికార్డు నమోదు చేసిన రోహిత్, జైస్వాల్ జోడీ.. ఆ తర్వాత అత్యంత వేగంగా 100, 150, 200 రన్స్ కూడా భారత్ చేసింది. 10.1 ఓవర్లలో భారత్ 100 రన్స్ చేసింది. గతంలో ఈ రికార్డ్ కూడా భారత్ పేరిట ఉంది. తాజాగా.. తన రికార్డును తానే బ్రేక్ చేసింది. వెస్టిండీస్ పై 12.2 ఓవర్లలో 100 రన్స్ చేసి వరల్డ్ రికార్డు నమోదు చేసిన భారత్.. ఇప్పుడు బంగ్లా పై 10.1 ఓవర్ల లోనే 100 చేసి మరో రికార్డు సృష్టించింది.
Read Also: Natasa Stankovic: హార్దిక్ నుండి విడిపోయిన తర్వాత నటాషా ఏం చేస్తుందో తెలుసా..? వీడియో వైరల్
Also Read
- IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
- Gautam Gambhir: టీ20 వరల్డ్కప్ గెలిపించాడు.. కొత్త టార్గెట్ అదే..!
- IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
- Vaibhav Sooryavanshi: బ్లాక్ సూట్, సన్గ్లాసెస్.. అదిరిపోయిన వైభవ్ లుక్.! వింబుల్డన్ ఫైనల్లో భారత క్రికెట్ త్రయం సందడి.!
ఆ తర్వాత.. 18.2 ఓవర్లలో భారత్ 150 పరుగులు చేసింది. అనంతరం.. 24.4 ఓవరల్లో 200 రన్స్ చేసి వరల్డ్ రికార్డు సాధించింది టీమిండియా. దీంతో.. ఆస్ట్రేలియా రికార్డును భారత్ బ్రేక్ చేసింది. పాక్ పై 28.1 ఓవర్లలో 200 పరుగులు చేసిన ఆస్ట్రేలియా.. ఈ రికార్డును భారత్ బ్రేక్ చేసింది. తొలుత బంగ్లాదేశ్ను 233 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. టెస్టు క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ, ఫాస్టెస్ట్ 100, 150, 200 పరుగుల రికార్డును భారత్ బద్దలు కొట్టింది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ ఈ ప్రపంచ రికార్డును సృష్టించారు.
Read Also: US Embassy: అమెరికా వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్.. 2.5 లక్షల వీసా అపాయింట్మెంట్స్..!
రోహిత్ శర్మ 11 బంతుల్లో 23 పరుగులు చేసి ఔట్ కాగా, యశస్వి 51 బంతుల్లో 72 పరుగులు చేసి ఔటయ్యాడు. గిల్ 36 బంతుల్లో 39 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 30 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ (66), రవీంద్ర జడేజా (8) పరుగులతో ఉన్నారు.
ఇండియా ఈరోజు నమోదు చేసిన వరల్డ్ రికార్డ్స్..
కేవలం 3 ఓవర్లలో 50 రన్స్
10.1 ఓవర్లలో 100 రన్స్
18.2 ఓవర్లలో 150 రన్స్
24.4 ఓవర్లలో 200 రన్స్.
తాజావార్తలు
-
Raaka : డ్యూయల్ కాదు ట్రిపుల్ కాదు.. అంతకుమించి రాకా!
-
Shabad Murders Case: షాబాద్ హత్యల కేసులో ట్విస్ట్.. సైకో రాజ్కుమార్ మృతదేహం లభ్యం..
-
Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
-
Telangana Teachers: తెలంగాణ టీచర్లకు శుభవార్త..
-
Jr NTR: రాజకీయాల్లోకి ఎన్టీఆర్..అసలు విషయం ఇదే!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!