T20 World Cup 2026 India: 0,0,0,0,0,0,0,0,0,0,0.. చెత్త రికార్డును మూటగట్టుకున్న టీమిండియా!
- టీ20 వరల్డ్ కప్ 2026లో అత్యధికంగా 11 డక్ అవుట్లు అయిన జట్టుగా భారత్
- అభిషేక్ శర్మ అత్యధికంగా 3 సార్లు డక్ అవుట్
- అక్షర్ పటేల్ 2 సార్లు, ఇషాన్ కిషన్, రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా సహా పలువురు ఒక్కోసారి డక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup 2026 India: అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్లో భారత్ ఘోర పరాజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక భారత జట్టు కేవలం 111 పరుగులకే దుకాణం సర్ధేసింది. దీంతో 76 పరుగుల తేడాతో భారత్ భారీ పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో పాటు టీమిండియా ఒక అవసరం లేని రికార్డును కూడా నమోదు చేసుకుంది.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా ఆటగాళ్లు అత్యధికంగా డక్ (0 పరుగులు) అవుట్ అయిన జట్టుగా నిలిచారు. మొత్తం 11 సార్లు భారత బ్యాటర్లు ఖాతా కూడా తెరవకుండా పెవిలియన్ చేరారు. మరి ఈ లిస్ట్ లో ఏ స్టార్ట్ ప్లేయర్ ఎన్ని సార్లు డక్ అవుట్ అయ్యాడంటే..
* అభిషేక్ శర్మ – 3 సార్లు
* అక్షర్ పటేల్ – 2 సార్లు
* శివమ్ దూబే – 1 సారి
* ఇషాన్ కిషన్ – 1 సారి
* హార్దిక్ పాండ్యా – 1 సారి
* వరుణ్ చక్రవర్తి – 1 సారి
* రింకూ సింగ్ – 1 సారి
* జస్ప్రీత్ బుమ్రా – 1 సారి
Kerala Story 2: కేరళ స్టోరీ 2 ‘బీఫ్’ వివాదం.. ప్రకాష్ రాజ్ సెటైరికల్ కౌంటర్..
డక్ల విషయంలో భారత్ ఇటలీ (8 డక్లు), ఒమాన్ (7 డక్లు), పాకిస్థాన్ (6 డక్లు) లను మించి 11 డక్లను అందుకుంది. ఇకపోతే సౌతాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్ లో ముగ్గురు భారత బ్యాటర్లు డక్గా అవుట్ అయ్యారు. ఇషాన్ కిషన్, రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా పరుగులు చేయకుండా డక్ అవుట్ కావడంతో మొత్తం జట్టు 111 పరుగులకే కుప్పకూలింది. ఈ ఓటమితో టీమిండియా సెమీఫైనల్ అవకాశాలు కష్టాల్లో పడిపోయాయి. ముఖ్యంగా నెట్ రన్ రేట్ భారీగా పడిపోయింది. ఇప్పుడు సెమీఫైనల్ చేరాలంటే భారత్ తన మిగిలిన మ్యాచ్లలో భారీ విజయాలు సాధించాల్సి ఉంది.
తాజావార్తలు
-
Ketan Agarwal case: కేతన్ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
-
Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
-
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!