IPL 2023: కేకేఆర్ కు షాకిచ్చిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. తప్పుకున్నా.. షకీబ్ తో పాటు మరో బ్యాటర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్ తరపున అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాల్సి ఉండటంతో ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు షకీబ్ అల్ హసన్ ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది. ఐర్లాండ్ తో మార్చ్ 31న టీ20 సిరీస్ ముగిసిన తర్వాత షకీబ్ తమ జట్టుతో కలుస్తాడని కేకేఆర్ యాజమాన్యం కొద్ది రోజుల క్రితం ప్రకటించింది.
Read Also : Prabhas: అన్నపూర్ణ స్టూడియోలో టెర్రస్ ఎక్కిన పాన్ ఇండియా స్టార్
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..
అయితే ఇవాళ్టి నుంచి ఐర్లాండ్ తో బంగ్లాదేశ్ టెస్టు మ్యాచ్ ఆడనుండగా.. మే 9-14 మధ్య కెమ్స్ ఫోర్డ్ లో మూడు వన్డేల్లో బంగ్లాదేశ్-ఐర్లాండ్ తలపడను్ననాయి. ఇదే కారణంతో మరో బంగ్లాదేశ్ స్టార్ బ్యాటర్, కేకేఆర్ సభ్యుడే అయిన లిటన్ దాస్ కూడా ఇండియన్ ప్రీమియర్ ఆడే అవాకాశాలు తక్కువగా ఉన్నాయి.

Read Also : Washing Machine Bursts : తృటిలో తప్పిన ప్రాణాపాయం
వేలం సమయంలో తమ ఆటగాళ్లు పూర్తి స్థాయిలో కాకపోయినా.. కొన్ని మ్యాచ్ లకు అందుబాటులో ఉంటారని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించగా.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. షకీబ్ అల్ హసన్ దూరమైతే కోత్ కతా టీమ్ లో ఆరుగురు విదేశీ ఆటగాళ్లే ఉంటారు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో పంజాబ్ తో తొలి మ్యాచ్ ఆడిన కేకేఆర్ ఏడు పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
Read Also : China: భారత్తో సంబంధాల బలోపేతానికి సిద్ధం.. రష్యా ఫారిన్ పాలసీపై చైనా..
అయితే ఇప్పటికే ఐపీఎల్ లోని పలు ఫ్రాంఛైజీలు బంగ్లాదేశ్, శ్రీలంక క్రికెట్ బోర్డులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఆటగాళ్లను పంపించకుండా.. ఐపీఎల్ టైంలోనే ఇంటర్నెషన్ మ్యాచ్ లు షెడ్యూల్ పెట్టుకోవడంతో వచ్చే ఏడాది నుంచి ఈ రెండు దేశాల ఆటగాళ్లను బైకాట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. తాజాగా బంగ్లా క్రికెట్ బోర్డు చేపిన పనికి ఫ్రాంఛైజీల వాదనకు మరింత బలం చేకురింది. మరి ఐపీఎల్ 2024లో బంగ్లా, శ్రీలంక ఆటగాళ్లు వేలంలో ఉంటారో లేదో చూడాలి మరీ..
తాజావార్తలు
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
-
Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!