IPL 2023: కేకేఆర్ కు షాకిచ్చిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. తప్పుకున్నా.. షకీబ్ తో పాటు మరో బ్యాటర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్ తరపున అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాల్సి ఉండటంతో ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు షకీబ్ అల్ హసన్ ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది. ఐర్లాండ్ తో మార్చ్ 31న టీ20 సిరీస్ ముగిసిన తర్వాత షకీబ్ తమ జట్టుతో కలుస్తాడని కేకేఆర్ యాజమాన్యం కొద్ది రోజుల క్రితం ప్రకటించింది.
Read Also : Prabhas: అన్నపూర్ణ స్టూడియోలో టెర్రస్ ఎక్కిన పాన్ ఇండియా స్టార్
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
అయితే ఇవాళ్టి నుంచి ఐర్లాండ్ తో బంగ్లాదేశ్ టెస్టు మ్యాచ్ ఆడనుండగా.. మే 9-14 మధ్య కెమ్స్ ఫోర్డ్ లో మూడు వన్డేల్లో బంగ్లాదేశ్-ఐర్లాండ్ తలపడను్ననాయి. ఇదే కారణంతో మరో బంగ్లాదేశ్ స్టార్ బ్యాటర్, కేకేఆర్ సభ్యుడే అయిన లిటన్ దాస్ కూడా ఇండియన్ ప్రీమియర్ ఆడే అవాకాశాలు తక్కువగా ఉన్నాయి.

Read Also : Washing Machine Bursts : తృటిలో తప్పిన ప్రాణాపాయం
వేలం సమయంలో తమ ఆటగాళ్లు పూర్తి స్థాయిలో కాకపోయినా.. కొన్ని మ్యాచ్ లకు అందుబాటులో ఉంటారని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించగా.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. షకీబ్ అల్ హసన్ దూరమైతే కోత్ కతా టీమ్ లో ఆరుగురు విదేశీ ఆటగాళ్లే ఉంటారు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో పంజాబ్ తో తొలి మ్యాచ్ ఆడిన కేకేఆర్ ఏడు పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
Read Also : China: భారత్తో సంబంధాల బలోపేతానికి సిద్ధం.. రష్యా ఫారిన్ పాలసీపై చైనా..
అయితే ఇప్పటికే ఐపీఎల్ లోని పలు ఫ్రాంఛైజీలు బంగ్లాదేశ్, శ్రీలంక క్రికెట్ బోర్డులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఆటగాళ్లను పంపించకుండా.. ఐపీఎల్ టైంలోనే ఇంటర్నెషన్ మ్యాచ్ లు షెడ్యూల్ పెట్టుకోవడంతో వచ్చే ఏడాది నుంచి ఈ రెండు దేశాల ఆటగాళ్లను బైకాట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. తాజాగా బంగ్లా క్రికెట్ బోర్డు చేపిన పనికి ఫ్రాంఛైజీల వాదనకు మరింత బలం చేకురింది. మరి ఐపీఎల్ 2024లో బంగ్లా, శ్రీలంక ఆటగాళ్లు వేలంలో ఉంటారో లేదో చూడాలి మరీ..
తాజావార్తలు
-
CM Chandrababu: రైతులు ఫుడ్ ప్రాసెసింగ్లోకి రావాలి.. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలి!
-
Anasuya: హిందూ ఆచారాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు.. అసలు స్కెచ్ ఇదేనా!
-
Tollywood Wedding: సైలెంట్గా న్యూజిలాండ్లో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాక్టర్.. తన రియల్ హీరోయిన్తో ఫోటోలు వైరల్!
-
Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
-
Kriti Sanon: రాఖీ కట్టడానికి ఇలాంటి బట్టలే దొరికాయా?.. కృతి సనన్ లుక్పై నెటిజన్ల ఫైర్!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!