IPL: బీజేపీ కార్యకర్త వల్లే చెన్నై సూపర్ కింగ్స్ విజయం.. అన్నామలై సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL: ఐపీఎల్ 2023లో మరోసారి కప్ ఎగరేసుకుపోయింది చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే). ధోని సారథ్యంలో 5వ సారి ఛాంపియన్స్ గా నిలిచింది. రెండు రోజుల క్రితం జరిగి ఐపీఎల్ ఫైనల్స్ లో గుజరాత్ టైటాన్స్ ను ఓడించింది. ఇదిలా ఉంటే సీఎస్కే విజయంపై బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నామలై మాట్లాడుతూ.. బీజేపీ కార్యకర్త రవీంద్ర జడేజా వల్లే సీఎస్కే విజయం సాదించిందని అన్నారు. జడేజా బీజేపీ కార్యకర్త అని తమిళనాడు బీజేపీ నేత ట్వీట్ చేశారు. గతేడాది గుజారాత్ ఎన్నికల సమయంలో రవీంద్ర జడేజా, అతని భార్య రివాబా జడేజా బీజేపీలో చేరారు. రివాబా బీజేపీ తరుపున ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు.
Read Also: Manipur Violence: మయన్మార్ నుంచి మణిపూర్లోకి 300 మంది ఉగ్రవాదులు.. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ హెచ్చరిక..
Also Read
- Akki On Fire: రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ల వికెట్ల తీసిన ఆనందం.. నోట్ సెలబ్రేషన్ వైరల్.!
- Video Viral: నాలుగు సిక్సర్ల తుఫాన్.. పూరన్కు వంగి సెల్యూట్ చేసిన ముకుల్.!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
- ICC: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ డబుల్ షాక్.. ఆటగాళ్లపై 40 శాతం జరిమానా.. కారణం ఇదే..
కప్ గెలుచుకున్న సీఎస్కేకు అభినందనలు తెలియేశారు. ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్ యాంకర్తో అన్నామలై మాట్లాడుతూ.. సీఎస్కే గెలిచినందుకు గర్వపడుతున్నా.. సీఎస్కేలో కన్నా గుజరాత్ టైటాన్స్ లోనే ఎక్కువ మంది తమిళ ఆటగాళ్లు ఉన్నందున గుజరాత్ టైటాన్స్తో పాటు ప్రజలు కూడా సంబరాలు చేసుకోవాలని అన్నారు. అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం అన్నామలైపై కౌంటర్లు వేశారు. గుజరాత్ మోడల్ పై ద్రవిడియన్ మోడల్ గెలిచిందన్నారు.
ఐపీఎల్ 2023 ఫైనల్ మే 29న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. తమిళనాడు బ్యాట్స్మెన్ సాయి సుదర్శన్ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేశాడు. 47 బంతుల్లో 96 పరుగులు చేశాడు. అయితే వర్షం కారణంగా మ్యాచ్ను 15 ఓవర్లకు కుదించడంతో సీఎస్కేకి 15 ఓవర్లలో 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో చివరి రెండు బంతులను సిక్స్, ఫోర్ గా మలిచి రవీంద్ర జడేజా సీఎస్కేకి విజయాన్ని అందించారు.
கிரிக்கெட் வீரர் ஜடேஜா ஒரு பாஜக காரியகர்த்தா. அவர் மனைவி திருமதி.ரிவபா ஜாம்நகர் வடக்கு தொகுதி பாஜக சட்டமன்ற உறுப்பினர். மேலும் அவர் குஜராத்காரர்!
பாஜக காரியகர்த்தா ஜடேஜா தான் CSKவிற்கு வெற்றியை தேடி தந்துள்ளார்
– மாநில தலைவர்
திரு.@annamalai_k#CSK #Annamalai #9YearsOfSeva pic.twitter.com/zvy6B2eUlg— BJP Tamilnadu (@BJP4TamilNadu) May 30, 2023
తాజావార్తలు
-
Jayam Ravi: బ్రేకప్ చెప్పేసిన కెనీషా ఫ్రాన్సిస్? జయం రవికి భారీ షాక్, చెన్నై వదిలేసి?
-
VD Satheesan: ‘సీఎం ఇలా ఏడవకూడదు..’ గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
-
Trisha Krishnan: సీఎం విజయ్ గురించి అభిమాని అడిగిన ప్రశ్నకు త్రిష ఎలా సిగ్గు పడిందో చూడండి..(వీడియో)
-
Hanuman : మళ్లీ ‘హనుమాన్’ జాతర.. ఈసారి 3Dలో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
-
Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..