ఐపీఎల్పై బీసీసీఐ కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ అంటేనే హంగామా.. క్రికెట్ ప్రేమికులకు స్పెషల్ కిక్.. అయితే, కరోనా వైరస్ వారి ఆశలపై నీళ్లు చల్లింది.. స్టేడియానికి వెళ్లే పరిస్థితి లేకపోయినా.. హోం థియేటర్లు, టీవీల్లో చూసి ఎంజాయ్ చేద్దామన్నా.. కోవిఢ్ మాత్రం.. ఇండియన్ ప్రిమియర్ లీగ్ 14వ ఎడిషన్ను పూర్తిగా ముందుకు సాగనివ్వలేదు.. అయితే, మిగతా మ్యాచ్ల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది బీసీసీఐ… సెప్టెంబర్ 19 నుంచి మళ్లీ ఐపీఎల్ను ప్రారంభించాలని నిర్ణయించింది. మిగతా టోర్నీ యూఏఈలో నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయానికి రాగా.. ఇక ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 15న జరగనుంది. దీనిపై.. బీసీసీఐ అధికారులు యూఏఈ బోర్డుతో చర్చలు జరిపారు.. మిగతా మ్యాచ్లను దుబాయ్, అబుదాబి, షార్జాల్లో నిర్వహిస్తామన్న బీసీసీఐలో వెల్లడించారు. కాగా, ఐపీఎల్ 14వ ఎడిషన్లో ఇప్పటికే 29 మ్యాచ్లు జరగగా.. మరో 31 మ్యాచ్లు ఆడాల్సి ఉంది.. అయితే, ఈ మ్యాచ్ల్లో భారత ఆటగాళ్లు అందుబాటులో ఉన్నా.. విదేశీ ప్లేయర్స్ పాల్గొంటారా? లేదా ? అనే అనుమానాలు నెలకొన్నాయి.
Also Read
- Pat Cummins: బిగ్ షాక్.. వచ్చే ఐపీఎల్ నుంచి ప్యాట్ కమిన్స్ దూరం..? రూ.113 కోట్లతో భారీ డీల్..
- TG20 Cricket: తెలంగాణ క్రికెట్ లీగ్కు బీసీసీఐ ఆమోదం..
- Abhishek Sharma: రికార్డుల వేటలో అభిషేక్ శర్మ.. ఆ క్లబ్లోకి కూడా చేరిన అభిషేక్.
- Amanpreet Singh Gill: విరాట్ కోహ్లీ సహచరుడు.. పంజాబ్ కింగ్స్ ఆటగాడు కన్నుమూత
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం