Shreyas iyer : వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్న శ్రేయాస్ అయ్యర్.. బ్యాటింగ్కి రావడం కష్టమే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ లో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియాకి ఊహించని షాక్ తగిలింది. భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. మూడో రోజు ఆట ఆరంభానికి ముందు శ్రేయాస్ అయ్యర్ లోయర్ బ్యాక్ లో నొప్పి రావడంతో అతన్ని బీసీసీఐ మెడికల్ టీమ్ స్కానింగ్ కి పంపించారు. సాధారణంగా శ్రేయాస్ అయ్యర్, ఐదో స్థానంలో బ్యాటింగ్ కి వస్తాడు.. శ్రేయాస్ అయ్యర్ వెన్నునొప్పితో బాధపడుతుండడంతో అతని స్థానంలో రవీంద్ర జడేజా బ్యాంటింగ్ కి వచ్చాడు. రవీంద్ర జడేజా అవుటైన తర్వాత శ్రేయాస్ అయ్యర్ వస్తాడనుకుంటే వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ క్రీజులోకి వచ్చాడు.
Also Read : MLC Eelections: ఏపీలో ఎన్నికల సామాగ్రి పంపిణీ
Also Read
- Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
- Mohammad Amir-IPL 2027: పాక్ స్టార్ మహ్మద్ అమీర్కు లైన్ క్లియర్.. ఇక ఐపీఎల్ 2027లో ఆడతాడా?
- రికార్డుల మోత..! The Hundredలో పరుగుల సునామీ.. ఒక్క మ్యాచ్లో 31 సిక్సర్లు, 445 పరుగులు..
- Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్లోనూ ఉద్యోగ బాధ్యతలు
అయితే బీసీసీఐ మెడికల్ టీమ్ మాత్రం ఇప్పటి వరకు శ్రేయాస్ అయ్యర్ గురించి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ చేసేందుకు ఫిట్ గా లేకపోతే అతని స్థానంలో కంకూషన్ సబ్ స్టిట్యూట్ గా సూర్యకుమార్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఐసీసీ రూల్స్ ప్రకారం ప్లేయర్ గాయపడితే ఆ విషయాన్ని రిఫరీకి తెలియచేసి, కంకూషన్ సబ్ స్టిట్యూట్ ని ఆడేందుకు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ కి వచ్చేందుకు అవకాశం ఉండదు.
Also Read : Solar Car : పెట్రోల్, డీజిల్ ఎంత పెరిగినా ఫర్వాలేదు.. ఈ కారు కొనుక్కొంటే చాలు
అయితే ఆస్ట్రేలియా-భారత్ మధ్య నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. ఓవర్ నైట్ స్కోర్ 289 పరుగులకు 3 వికెట్లను ఇండియన్ టీమ్ కోల్పోయింది. అయితే ఫస్ట్ సెషన్ లో ఆట ప్రారంభించిన భారత్ కు ఆదిలోనే మరో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా మర్ఫీ బౌలింగ్ లో అవుట్ అయి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో జడేజా స్థానంలో బ్యాటింగ్ కు వికెట్ కీపర్ శ్రీకర్ భారత్ ( 26 బంతులు 10 పరుగులు ఒక సిక్స్ ) వచ్చాడు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ 179 బంతుల్లో 70 పరుగులు చేశాడు. ప్రసెంట్ ఇండియా స్కోర్ నాలుగు వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా లక్ష్యఛేధనకు మరో 156 పరుగులు చేయాల్సి ఉంది.
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?