YV Subba Reddy: వాళ్లకు వైసీపీ చేసిన అభివృద్ధి కనిపించడం లేదా.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ ఆభ్యర్థులను అత్యధిక మెజార్టితో గెలిపించాలి అని వైసీపీ ఉత్తరాంధ్ర ఇంచార్జ్ వైవీ సుబ్బారెడ్డి కోరారు. అవినీతి లేకుండా చేసిన పాలనను ప్రతి రోజూ ప్రజలకు గుర్తు చెయాలి అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త 30 రోజుల ప్రోగ్రాం పెట్టుకుని ప్రజల దగ్గరకు వెళ్లాలి.. టీడీపీ – జనసేన- బీజేపీ పార్టీలు కలిసి కూటమిగా వస్తున్నాయని ఆయన తెలిపారు. 2014 ఎన్నికల్లో ఈ ముగ్గురు కలిసి ఇచ్చిన ఎన్ని హామీలు నెరవేర్చారు.. ఏం చేసారన్నది ప్రజలకు గుర్తు చేయాలి అని చెప్పుకొచ్చారు. నాడు కూటమి నేతలు చేసిన మోసం ప్రజలకు మరో సారి గుర్తు చెయండి అని వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
Read Also: Sikkim:17,000 అడుగుల ఎత్తులో ‘యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి’ని పరీక్షించిన ఆర్మీ..!
Also Read
- INDA Vs SLA: మరోసారి ఫామ్ కొనసాగించిన సాయి సుదర్శన్.. 132 పరుగులతో వీరవిహారం..
- Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
- PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
- CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
ఈ కూటమి నేతలు అబద్దాలు చెబుతారు, అమలకు సాథ్యం కానీ హామీలు ఇస్తారు అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. వాటిని సాక్షాలతో సహా ప్రజలకు చూపించాలి.. రాష్ర్టంలో అభివృద్ధి జరగలేదని టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి నేతలు వైసీపీపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. 10 వేల సచివాలయాలు, 10 వేల రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేశామన్నారు. నాడు – నేడు ద్వారా కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రతి గ్రామంలోని స్కూళ్ల యొక్క రూపు రేఖలు మార్చాం అని చెప్పారు. నాలుగు ఓడరేవులు నిర్మాణం మన ప్రభుత్వంలో జరుగుతుందని ప్రజలకు చెప్పాలి.. అలాగే, 17 సూపర్ స్పెషాలిటీ హాస్పటిల్ తో పాటు మెడికల్ కళాశాలలు నిర్మాణం చేస్తున్నాము.. ఉద్దానం ప్రాంతంలోని ప్రజల కిడ్ని సమష్యలకు శాశ్వత పరిస్కారం అందించామని ఉత్తరాంధ్ర వైసీపీ ఇంచార్జ్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
INDA Vs SLA: మరోసారి ఫామ్ కొనసాగించిన సాయి సుదర్శన్.. 132 పరుగులతో వీరవిహారం..
-
CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
-
Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
-
PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
-
Bunny Vas : తెలుగుమ్మాయని అవకాశం ఇస్తే.. మాకు 15 రూల్స్ పెట్టింది.
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!