YV Subba Reddy: వాళ్లకు వైసీపీ చేసిన అభివృద్ధి కనిపించడం లేదా.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ ఆభ్యర్థులను అత్యధిక మెజార్టితో గెలిపించాలి అని వైసీపీ ఉత్తరాంధ్ర ఇంచార్జ్ వైవీ సుబ్బారెడ్డి కోరారు. అవినీతి లేకుండా చేసిన పాలనను ప్రతి రోజూ ప్రజలకు గుర్తు చెయాలి అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త 30 రోజుల ప్రోగ్రాం పెట్టుకుని ప్రజల దగ్గరకు వెళ్లాలి.. టీడీపీ – జనసేన- బీజేపీ పార్టీలు కలిసి కూటమిగా వస్తున్నాయని ఆయన తెలిపారు. 2014 ఎన్నికల్లో ఈ ముగ్గురు కలిసి ఇచ్చిన ఎన్ని హామీలు నెరవేర్చారు.. ఏం చేసారన్నది ప్రజలకు గుర్తు చేయాలి అని చెప్పుకొచ్చారు. నాడు కూటమి నేతలు చేసిన మోసం ప్రజలకు మరో సారి గుర్తు చెయండి అని వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
Read Also: Sikkim:17,000 అడుగుల ఎత్తులో ‘యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి’ని పరీక్షించిన ఆర్మీ..!
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
ఈ కూటమి నేతలు అబద్దాలు చెబుతారు, అమలకు సాథ్యం కానీ హామీలు ఇస్తారు అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. వాటిని సాక్షాలతో సహా ప్రజలకు చూపించాలి.. రాష్ర్టంలో అభివృద్ధి జరగలేదని టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి నేతలు వైసీపీపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. 10 వేల సచివాలయాలు, 10 వేల రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేశామన్నారు. నాడు – నేడు ద్వారా కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రతి గ్రామంలోని స్కూళ్ల యొక్క రూపు రేఖలు మార్చాం అని చెప్పారు. నాలుగు ఓడరేవులు నిర్మాణం మన ప్రభుత్వంలో జరుగుతుందని ప్రజలకు చెప్పాలి.. అలాగే, 17 సూపర్ స్పెషాలిటీ హాస్పటిల్ తో పాటు మెడికల్ కళాశాలలు నిర్మాణం చేస్తున్నాము.. ఉద్దానం ప్రాంతంలోని ప్రజల కిడ్ని సమష్యలకు శాశ్వత పరిస్కారం అందించామని ఉత్తరాంధ్ర వైసీపీ ఇంచార్జ్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..