Pithapuram: పిఠాపురంపై వైసీపీ స్పెషల్ ఫోకస్..! ఆ సామాజిక వర్గాలే టార్గెట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pithapuram: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండడంతో.. ఇప్పుడు పిఠాపురంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికే ఎంపీ వంగా గీతను అభ్యర్థిగా ఖరారు చేసిన వైసీపీ ఇప్పుడు పిఠాపురంలో సామాజిక వర్గాలవారిగా ఎలక్షన్ వర్క్ షురూ చేసింది.. నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ ఓట్లపై ఫోకస్ చేసింది.. పిఠాపురంలో దాదాపు 85000 బీసీ ఓట్లు ఉన్నాయి.. అందులో మత్స్యకారులు 30000, శెట్టిబలిజ 30 వేలు, పద్మశాలి ఓట్లు 20000 ఉన్నరాయి.. నియోజవర్గంలో మొత్తం 2 లక్షల 30 వేల ఓట్లు ఉంటే.. అందులో కాపులు ఓట్లు దాదాపు 95000.. ఎస్సీ ఓట్లు 30,000 ఉన్నాయి.. దీంతో.. బీసీ, ఎస్సీ ఓట్లు టార్గెట్ గా అధికార పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పవన్ కల్యాణ్ను ఎదుర్కోవడానికి ఈ ఫార్ములా వర్కౌట్ అవుతుందని లెక్కలు వేస్తున్నారు.
Read Also: Arani Srinivasulu: నేను వైసీపీ కోవర్టును కాదు.. పవన్ నాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయను..!
Also Read
- Punjab: ‘‘రేప్ కేసుల సెటిల్మెంట్ దందా’’.. సీఎం మాన్, భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు
- Trump-Iran: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్ ప్రత్యేక సమావేశం.. ఇరాన్ యుద్ధంపై కీలక ప్రకటన చేసే అవకాశం
- CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
- MS Dhoni: ధోనీ సంచలన నిర్ణయం.. మ్యాచ్లు ఆడేది లేదన్న సీఎస్కే దిగ్గజం..
అంటే.. ఆ రెండు సామాజిక వర్గాలలో మెజార్టీ ఓట్లు తమ వైపు ఉంటే గెలుపు ఈజీ అవుతుందని అంచనా వేస్తోంది వైసీపీ.. కాపులు ఓట్లలో తమ ఓటు బ్యాంకు ఎలాగో ఉంటుందని లెక్కలు వేస్తున్నారు.. నిన్న ఉప్పాడ కొత్తపల్లిలో మత్స్యకారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు మంత్రి దాడిశెట్టి రాజా.. గొల్లప్రోలు, ఉప్పాడ కొత్తపల్లి మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది అధికార పార్టీ.. చేనేత మగ్గం పనులు చేసే పద్మశాలిలు తమ ప్రభుత్వంలో ఎటువంటి లబ్ధి చేకూరిందని వివరించేలా ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుంటున్నారు.. చేనేత సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్కు చెక్ పెట్టే విధంగా అడుగులు ముందుకు వేస్తోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
తాజావార్తలు
-
Punjab: ‘‘రేప్ కేసుల సెటిల్మెంట్ దందా’’.. సీఎం మాన్, భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు
-
Trump-Iran: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్ ప్రత్యేక సమావేశం.. ఇరాన్ యుద్ధంపై కీలక ప్రకటన చేసే అవకాశం
-
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
-
Konda Surekha : బర్తరఫ్ తర్వాత తొలిసారి స్పందించిన కొండా సురేఖ..
-
MS Dhoni: ధోనీ సంచలన నిర్ణయం.. మ్యాచ్లు ఆడేది లేదన్న సీఎస్కే దిగ్గజం..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!