Prasanna Kumar Reddy: సీఎంగా జగన్ మళ్లీ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు..
Prasanna Kumar Reddy: డబ్బుందని ఒక పెద్ద కోటేశ్వరుడిని నెల్లూరు లోక్సభకు, కోటేశ్వరురాలిని కోవూరు అసెంబ్లీకి నిలబెట్టారని వైసీపీ కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రసన్నకుమార్ రెడ్డి తెలిపారు. ఇక్కడ ఎవరూ భయపడే వాళ్ళు లేరన్నారు. చాలామంది కోటీశ్వరులు నియోజకవర్గం నుంచి పోటీ చేశారని.. ప్రజలందరూ డబ్బుకు ఆశ పడలేదు.. మా కుటుంబాన్ని ఆశీర్వదించారని ప్రసన్నకుమార్ రెడ్డి వెల్లడించారు. మిమ్మల్నే నమ్ముకున్నానని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
Read Also: Vijayasai Reddy: వాలంటరీ, సచివాలయ వ్యవస్థలను కూల్చడమే చంద్రబాబు ఉద్దేశం
Also Read
పేద ప్రజలే తనకు, విజయ సాయి రెడ్డికి అండ అని పేర్కొన్నారు. ఎంతమంది వెళ్లిపోయినా మనకి నష్టం లేదన్నారు. డబ్బులకు ఆశపడి పలువురు వైసీపీ నేతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అమ్ముడుపోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ గెలవబోయేది తానేనని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్ మళ్లీ ప్రమాణస్వీకారం చేయబోతున్నారని.. పార్లమెంటు స్థానంలో విజయసాయిరెడ్డి గెలవబోతున్నారని ప్రసన్నకుమార్ రెడ్డి జోస్యం చెప్పారు.
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?