Prasanna Kumar Reddy: సీఎంగా జగన్ మళ్లీ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prasanna Kumar Reddy: డబ్బుందని ఒక పెద్ద కోటేశ్వరుడిని నెల్లూరు లోక్సభకు, కోటేశ్వరురాలిని కోవూరు అసెంబ్లీకి నిలబెట్టారని వైసీపీ కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రసన్నకుమార్ రెడ్డి తెలిపారు. ఇక్కడ ఎవరూ భయపడే వాళ్ళు లేరన్నారు. చాలామంది కోటీశ్వరులు నియోజకవర్గం నుంచి పోటీ చేశారని.. ప్రజలందరూ డబ్బుకు ఆశ పడలేదు.. మా కుటుంబాన్ని ఆశీర్వదించారని ప్రసన్నకుమార్ రెడ్డి వెల్లడించారు. మిమ్మల్నే నమ్ముకున్నానని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
Read Also: Vijayasai Reddy: వాలంటరీ, సచివాలయ వ్యవస్థలను కూల్చడమే చంద్రబాబు ఉద్దేశం
Also Read
పేద ప్రజలే తనకు, విజయ సాయి రెడ్డికి అండ అని పేర్కొన్నారు. ఎంతమంది వెళ్లిపోయినా మనకి నష్టం లేదన్నారు. డబ్బులకు ఆశపడి పలువురు వైసీపీ నేతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అమ్ముడుపోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ గెలవబోయేది తానేనని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్ మళ్లీ ప్రమాణస్వీకారం చేయబోతున్నారని.. పార్లమెంటు స్థానంలో విజయసాయిరెడ్డి గెలవబోతున్నారని ప్రసన్నకుమార్ రెడ్డి జోస్యం చెప్పారు.
తాజావార్తలు
-
AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
-
Dubai Road Accident: దుబాయిలో ఘోర రోడ్డు ప్రమాదం.. జగిత్యాలకు చెందిన ముగ్గురు దుర్మరణం
-
Kitchen Hacks: వంట పనిని సగం తగ్గించే కిచెన్ టిప్స్ .. బిగినర్స్ కోసం స్పెషల్ గైడ్!
-
CM Revanth Reddy : మహిళల చేతుల్లోనే తెలంగాణ ప్రగతి
-
DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!