YS Sharmila : మహాత్మాగాంధీ ఒక నిస్వార్థ పరుడు.. కేసీఅర్ ఒక స్వార్థ పరుడు, అవినీతి పరుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల రాష్ట్రంలోని జిల్లాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఆమె మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. నేడు మెదక్లోని శంకరంపేటలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. సీఎం కేసీఅర్ మహాత్మా గాంధీతో పోల్చుకోవడం విడ్డూరమన్నారు. కేసీఆర్ మాదిరిగా మహాత్మగాంధీ ఎప్పుడు దొంగ దీక్షలు చేయలేదన్నారు. దొంగ దీక్షలు చేసిన వాళ్ళు ఈరోజు మహాత్మతో పోల్చుకుంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు. కోట్ల మంది ప్రజలు కొట్లాడితే వచ్చింది తెలంగాణ అని, లక్షల మంది ఆస్తులు త్యాగం చేస్తే వచ్చింది తెలంగాణ..వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే వచ్చింది తెలంగాణ అని ఆమె వ్యాఖ్యానించారు.
Also Read
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
- KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
- MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
అంతేకాకుండా.. కేసీఅర్ ఏమో నేనే తెచ్చాను అని చెప్పుకుంటున్నారని, కేసీఅర్ ఇంట్లో ఎంత మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు…? అని ఆమె ప్రశ్నించారు. గడ్డాలు పెంచారు..దొంగ దీక్షలు చేశారు..ఒంటి మీద పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె మరిచిపోయారంటూ ఆమె ఎద్దేవా చేశారు. మహాత్మా గాంధీ ఒక నిస్వార్థ పరుడని, కేసీఅర్ ఒక స్వార్థ పరుడు ఒక అవినీతి పరుడంటూ ఆమె ఆరోపించారు.
తాజావార్తలు
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
-
Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
-
MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!