Lucknow: స్వామి ప్రసాద్ మౌర్యపై బూటు విసిరిన యువకుడు.. చితకబాదినన కార్యకర్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో సమాజ్వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్యపై ఓ యువకుడు షూ విసిరాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఎస్పీ కార్యకర్తలు నిందితుడిని పట్టుకుని తీవ్రంగా కొట్టారు. అంతేకాకుండా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడుతుండగా అడ్డుకులోదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని.. విచారిస్తున్నారు.
Read Also: Fire Accident: పశ్చిమ ఢిల్లీలోని ఓ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు
Also Read
- Women's T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
- Rohit Sharma: అఫ్గానిస్థాన్ సిరీస్తో రీఎంట్రీ.. అరుదైన రికార్డులపై ‘హిట్మ్యాన్’ గురి.!
- Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
మరోవైపు నిందితుడిని ఆకాష్ సైనీగా గుర్తించారు. యువకుడు లాయర్ వేషంలో వచ్చినట్లు సమాచారం. అయితే ఈ దాడిలో షూ స్వామి ప్రసాద్ మౌర్య వద్దకు చేరకపోవడంతో తృటిలో బయటపడ్డాడు. స్వామి ప్రసాద్ ఇటీవలి చేసిన వ్యాఖ్యలపై నిందితుడు తీవ్ర అసహనానికి గురయ్యాడని.. ఈ నేపథ్యంలో దాడి చేసినట్లు సమాచారం. యువకుడి దుశ్చర్యతో కార్యక్రమంలో గందరగోళ వాతావరణం నెలకొంది.
Read Also: BRS 1ST LIST: బీఆర్ఎస్ తొలి జాబితాను విడుదల చేసిన కేసీఆర్
ఇటీవల స్వామి ప్రసాద్ మౌర్య రామచరితమానస్ పశువులకు సంబంధించి అభ్యంతరకర ప్రకటన చేశారు. రామచరిత్మానస్లోని అభ్యంతరకరమైన శ్లోకాలను తొలగించాలని, కులాన్ని సూచించే పదాలు ఉపయోగించారని ఇటీవల స్వామి ప్రసాద్ మౌర్య రామచరితమానస్ పశువులకు సంబంధించి అభ్యంతరకర ప్రకటన చేశారు. రామచరిత్మానస్లోని అభ్యంతరకరమైన శ్లోకాలను తొలగించాలని, ఎందుకంటే కులాన్ని సూచించే పదాలు ఉపయోగించారని ఎస్పీ నాయకుడు అన్నారు.
Read Also: Pawan Kalyan : ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్..
సమాజ్వాదీ పార్టీ లక్నోలో వెనుకబడిన తరగతుల మహాసమ్మేళన్ను నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శి స్వామి ప్రసాద్ మౌర్య వచ్చారు. అయితే ఈ దాడికి సంబంధించి ఇప్పటి వరకు స్వామి ప్రసాద్ మౌర్య ఎలాంటి ప్రకటన చేయలేదు.
తాజావార్తలు
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
-
Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన ‘హిందూ గ్రోత్ రేట్’ అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
-
Ravi Mohan Reunion Rumors : గర్ల్ ఫ్రెండ్ తో రవి మోహన్ ప్యాచప్… అసలేం జరుగుతోంది ?
-
2027 ODI World Cup: ఇక అంతా వారి చేతుల్లోనే.. 2027 వన్డే ప్రపంచకప్లో రో-కో ఆడతారా?
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!