KP Nagarjuna Reddy: సిద్ధం సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రావాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KP Nagarjuna Reddy: గిద్దలూరు నియోజకవర్గం నుంచి సిద్ధం సభకు భారీ ఎత్తున కార్యకర్తలు తరలిరావాలని వైసీపీ ఇన్ఛార్జ్, ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి అన్నారు. బేస్తవారిపేట మండలం ఎంపీపీ కార్యాలయంలో జేస్తవారిపేట మండల ఎంపీపీ అధ్యక్షతన చేస్తవారిపేట మండలం సర్పంచులు, ఎంపీటీసీలు, అడ్పిటీసీ, ఇతర సీనియర్ నాయకుల సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమంలో గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త కేపీ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మన జిల్లాలో తలపెట్టిన సిద్ధం సభను మన అందరం కలిసి విజయవంతం చేయాలని సూచించారు. తన విజయంలో నేతలంతా భాగస్వాములు కావాలని, తాను ఎప్పుడూ మీకు నిరంతరం అందుబాటులో ఉంటానని, ఆశీర్వదించాలని ఆయన నేతలతో పాటు నియోజకవర్గ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జెడ్బీటిపీ, మండల కన్వీనర్, జేసీఎస్ కన్వీనర్, ఎంపీటీసీలు, సర్పంచులు,వివిధ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Also Read
- Railway Recruitment 2026: రైల్వేలో 1,644 ఉద్యోగాలు.. టెన్త్ పాస్ అయితే చాలు.. పరీక్ష లేకుండానే ఎంపిక
- PM Modi: "సిలిగురి సింహం".. ప్రధాని మోడీ స్వయంగా కాళ్లు మొక్కిన ఆ 'పెద్దాయన' ఎవరో తెలుసా?
- Suvendu Adhikari: "సువేందు అధికారి అనే నేను".. శ్యామ ప్రసాద్ ముఖర్జీ గడ్డపై జెండా పాతిన బీజేపీ!
- Kalki 2: ప్రభాస్ ఫ్యాన్స్కు క్రేజీ అప్డేట్.. 'కల్కి 2' రిలీజ్ డేట్ లాక్ అయినట్టే?
తాజావార్తలు
-
Railway Recruitment 2026: రైల్వేలో 1,644 ఉద్యోగాలు.. టెన్త్ పాస్ అయితే చాలు.. పరీక్ష లేకుండానే ఎంపిక
-
PM Modi: “సిలిగురి సింహం”.. ప్రధాని మోడీ స్వయంగా కాళ్లు మొక్కిన ఆ ‘పెద్దాయన’ ఎవరో తెలుసా?
-
Rohit Sharma TV Show: రెండు లైన్లకే ఇంత వైరల్ అయితే.. మొత్తం షో రిలీజ్ అయితే ఇంకెంత రచ్చ అవుతుందో!
-
Suvendu Adhikari: “సువేందు అధికారి అనే నేను”.. శ్యామ ప్రసాద్ ముఖర్జీ గడ్డపై జెండా పాతిన బీజేపీ!
-
Kalki 2: ప్రభాస్ ఫ్యాన్స్కు క్రేజీ అప్డేట్.. ‘కల్కి 2’ రిలీజ్ డేట్ లాక్ అయినట్టే?