KP Nagarjuna Reddy: సిద్ధం సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రావాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KP Nagarjuna Reddy: గిద్దలూరు నియోజకవర్గం నుంచి సిద్ధం సభకు భారీ ఎత్తున కార్యకర్తలు తరలిరావాలని వైసీపీ ఇన్ఛార్జ్, ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి అన్నారు. బేస్తవారిపేట మండలం ఎంపీపీ కార్యాలయంలో జేస్తవారిపేట మండల ఎంపీపీ అధ్యక్షతన చేస్తవారిపేట మండలం సర్పంచులు, ఎంపీటీసీలు, అడ్పిటీసీ, ఇతర సీనియర్ నాయకుల సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమంలో గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త కేపీ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మన జిల్లాలో తలపెట్టిన సిద్ధం సభను మన అందరం కలిసి విజయవంతం చేయాలని సూచించారు. తన విజయంలో నేతలంతా భాగస్వాములు కావాలని, తాను ఎప్పుడూ మీకు నిరంతరం అందుబాటులో ఉంటానని, ఆశీర్వదించాలని ఆయన నేతలతో పాటు నియోజకవర్గ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జెడ్బీటిపీ, మండల కన్వీనర్, జేసీఎస్ కన్వీనర్, ఎంపీటీసీలు, సర్పంచులు,వివిధ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Also Read
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!