Guru Purnima 2025: రేపే గురు పూర్ణిమ.. ఈ ఒక్క పనిచేస్తే చాలు మీ కష్టాలన్నీ తీరినట్టే!
- జూలై 10వ తేదీన ఆషాఢ మాసం పౌర్ణమి రోజున గురు పూర్ణిమ పండుగ
- గురువును, తల్లిదండ్రులను పూజించడం ద్వారా ఆనందం, శాంతి
- శివుడు, విష్ణువు, గణేష్, సూర్యదేవుడు, దుర్గాదేవి, హనుమంతుడు, శ్రీ కృష్ణుడిని మీ గురువుగా పూజించవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గురు పూర్ణిమకు ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పూర్ణిమను వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే మహర్షి వేద వ్యాసుడు ఈ తేదీన జన్మించాడు. మహర్షి వేద వ్యాసుడు మహాభారత రచయిత. ఈ ఏడాది జూలై 10న గురువారం కలిసి వచ్చే గురు పూర్ణిమ అనే గొప్ప పండుగ రానుంది. జూలై 10వ తేదీన ఆషాఢ మాసం పౌర్ణమి రోజున గురు పూర్ణిమ పండుగ జరుపుకుంటారు.
Also Read:Kinjarapu Atchannaidu: జగన్ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు?.. అచ్చెన్నాయుడు ఫైర్!
Also Read
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- Gunasekhar: అలా పుట్టిందే 'ఒక్కడు' సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
- Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
తల్లిదండ్రులు, గురువులకు అంకితం చేయబడిన పవిత్రమైన గురు పూర్ణిమ పండుగ జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున, గురువును, తల్లిదండ్రులను పూజించడం ద్వారా ఆనందం, శాంతిని పొందుతారు. అంతులేని జ్ఞానం కూడా లభిస్తుంది. ఈ రోజున దానధర్మాలు చేయడం, గంగానదిలో స్నానం చేయడం కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. గురువు లేనివారు తమ ఇష్టదేవతను పూజించాలి. శివుడు, విష్ణువు, గణేష్, సూర్యదేవుడు, దుర్గాదేవి, హనుమంతుడు, శ్రీ కృష్ణుడిని మీ గురువుగా పూజించవచ్చు. వీటితో పాటు, మీరు మీ తల్లిదండ్రులను, ఇతర పెద్దలను మీ గురువుగా పూజించవచ్చు.
Also Read:War 2 : ‘వార్ 2’ షూటింగ్ కంప్లీట్ – కియారా ఎమోషనల్ పోస్ట్ వైరల్!
వేద వ్యాసుడిని మన ఆది-గురువుగా కూడా పరిగణిస్తారు. కాబట్టి గురు పూర్ణిమ రోజున మనం మన గురువులను వేద వ్యాసునిగా భావించి పూజించాలి. చదువులో అడ్డంకులు ఎదుర్కొంటున్న లేదా గందరగోళంలో ఉన్న విద్యార్థులు గురు పూర్ణిమ రోజున గీతను చదవాలి. గీత చదవడం సాధ్యం కాకపోతే, ఆవుకు సేవ చేయాలి. అలా చేయడం వల్ల చదువులో సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు.
Also Read:Hyderabad: కల్తీ కల్లు తాగి మహిళ మృతి.. అంత్యక్రియలు ఆపిన పోలీసులు.. అసలేం జరిగింది..?
గురు పౌర్ణమి రోజున గురు గ్రహం ప్రభావం మరింత బలంగా ఉంటుంది. ఈ రోజున గురువును పూజించడం వల్ల గురు గ్రహ దోషాలు తొలగిపోయి. మీ కష్టాలన్నీ తీరాలంటే గురు పూర్ణిమ సాయంత్రం తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించాలని పండితులు చెబుతున్నారు. జాతకంలో గురు దోషం తొలగిపోవడానికి, గురు పూర్ణిమ రోజున “ఓం బృం బృహస్పతయే నమః” అనే మంత్రాన్ని 11, 21, 51 లేదా 108 సార్లు జపించాలని సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
-
Gunasekhar: అలా పుట్టిందే ‘ఒక్కడు’ సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
-
Ramcharan New Record : “పెద్ది”తో రామ్ చరణ్ సరికొత్త రికార్డు… ఆ ఘనత సాధించిన సౌత్ స్టార్స్ వీళ్ళే
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!