GST Council Meeting: పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తారా..? అంశంపై ఆర్థిక మంత్రి ఏమన్నారంటే?
- పెట్రోల్.. డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనేది కేంద్రం ఉద్దేశం
- మాజీ ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ఇప్పటికే నిబంధన పెట్టారు
- వాటిని జీఎస్టీలోకి తీసుకురావడానికి ఇప్పటికే నిబంధనలు రూపొందించాం
- రాష్ట్రాలు జీఎస్టీ కౌన్సిల్లో అంగీకరించి.. రేటు నిర్ణయించాల్సి ఉంది
- 53వ కౌన్సిల్ సమావేశం అనంతరం ఈ మేరకు వివరాలు వెల్లడించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీఎస్టీ కౌన్సిల్ సమావేశం శనివారం (జూన్ 22) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగింది. సమావేశానంతరం ఆర్థిక మంత్రి మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని, ఇప్పుడు రాష్ట్రాలు కలిసి దాని రేటును నిర్ణయించాలని అన్నారు. జీఎస్టీ చట్టంలో పెట్రోలు, డీజిల్ను చేర్చాలని మాజీ ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ఇప్పటికే నిబంధన పెట్టారని తెలిపారు. ఇప్పుడు చేయాల్సిందల్లా రాష్ట్రాలు ఒక్కతాటిపైకి వచ్చి చర్చించి రేటు నిర్ణయించడమే. జీఎస్టీని అమలు చేస్తున్నప్పుడు, కొంతకాలం తర్వాత పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని సీతారామన్ చెప్పారు. వాటిని జీఎస్టీలోకి తీసుకురావడానికి ఇప్పటికే నిబంధనలు రూపొందించామని ఆమె తెలిపారు. ఇప్పుడు తీసుకోవలసిన ఏకైక నిర్ణయం ఏమిటంటే, రాష్ట్రాలు జీఎస్టీ కౌన్సిల్లో అంగీకరించి, ఆపై వారు ఏ రేటుకు సిద్ధంగా ఉండాలో నిర్ణయించాలని తెలిపారు.
READ MORE: NTA: ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ తొలగింపు..
Also Read
- Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్తో సూపర్ టేస్టీ కూర..
- Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
- Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం
- Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన 'బేబీ బాస్'.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
GST కౌన్సిల్ యొక్క 53వ సమావేశం ఏప్రిల్ 22, 2024న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగింది. మోడీ ప్రభుత్వం మూడో దఫాగా ఏర్పాటైన జీఎస్టీ కౌన్సిల్ తొలి సమావేశం ఇదే. 53వ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పారు. రైల్వే సేవలను బలోపేతం చేసేందుకు పూనుకున్నారు. అందులో భాగంగానే ప్లాట్ఫారమ్ టిక్కెట్లతో సహా రైల్వే సేవలను వస్తు సేవలను జీఎస్టీ నుంచి మినహాయించారు. ప్లాట్ఫారమ్ టిక్కెట్లతో పాటు, క్లోక్ రూమ్ సేవలు, వెయిటింగ్ రూమ్లు, రిటైరింగ్ రూమ్లు మరియు బ్యాటరీతో నడిచే కార్ సేవలు వంటి సేవలు కూడా పరోక్ష పన్ను విధానంలో ఎటువంటి లెవీలను ఆకర్షించవువని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇంట్రా-రైల్వే సరఫరా, వస్తువుల అమ్మకం కూడా GST నుంచి మినహాయించారు.
తాజావార్తలు
-
Tilak Varma Fifty: కీలక హాఫ్ సెంచరీ చేసినా.. చెత్త జాబితాలో తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ!
-
Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్తో సూపర్ టేస్టీ కూర..
-
G2: అడివి శేష్ స్పై థ్రిల్లర్కు బ్రేకులు.. ఈ ఏడాది రిలీజ్ కష్టమేనా?
-
Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
-
God Of War : సాయంత్రం 5.04 గంటలకు ‘విల్లాల వీరుడి’ ఆగమనం
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!