GST Council Meeting: పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తారా..? అంశంపై ఆర్థిక మంత్రి ఏమన్నారంటే?
- పెట్రోల్.. డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనేది కేంద్రం ఉద్దేశం
- మాజీ ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ఇప్పటికే నిబంధన పెట్టారు
- వాటిని జీఎస్టీలోకి తీసుకురావడానికి ఇప్పటికే నిబంధనలు రూపొందించాం
- రాష్ట్రాలు జీఎస్టీ కౌన్సిల్లో అంగీకరించి.. రేటు నిర్ణయించాల్సి ఉంది
- 53వ కౌన్సిల్ సమావేశం అనంతరం ఈ మేరకు వివరాలు వెల్లడించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీఎస్టీ కౌన్సిల్ సమావేశం శనివారం (జూన్ 22) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగింది. సమావేశానంతరం ఆర్థిక మంత్రి మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని, ఇప్పుడు రాష్ట్రాలు కలిసి దాని రేటును నిర్ణయించాలని అన్నారు. జీఎస్టీ చట్టంలో పెట్రోలు, డీజిల్ను చేర్చాలని మాజీ ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ఇప్పటికే నిబంధన పెట్టారని తెలిపారు. ఇప్పుడు చేయాల్సిందల్లా రాష్ట్రాలు ఒక్కతాటిపైకి వచ్చి చర్చించి రేటు నిర్ణయించడమే. జీఎస్టీని అమలు చేస్తున్నప్పుడు, కొంతకాలం తర్వాత పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని సీతారామన్ చెప్పారు. వాటిని జీఎస్టీలోకి తీసుకురావడానికి ఇప్పటికే నిబంధనలు రూపొందించామని ఆమె తెలిపారు. ఇప్పుడు తీసుకోవలసిన ఏకైక నిర్ణయం ఏమిటంటే, రాష్ట్రాలు జీఎస్టీ కౌన్సిల్లో అంగీకరించి, ఆపై వారు ఏ రేటుకు సిద్ధంగా ఉండాలో నిర్ణయించాలని తెలిపారు.
READ MORE: NTA: ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ తొలగింపు..
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
GST కౌన్సిల్ యొక్క 53వ సమావేశం ఏప్రిల్ 22, 2024న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగింది. మోడీ ప్రభుత్వం మూడో దఫాగా ఏర్పాటైన జీఎస్టీ కౌన్సిల్ తొలి సమావేశం ఇదే. 53వ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పారు. రైల్వే సేవలను బలోపేతం చేసేందుకు పూనుకున్నారు. అందులో భాగంగానే ప్లాట్ఫారమ్ టిక్కెట్లతో సహా రైల్వే సేవలను వస్తు సేవలను జీఎస్టీ నుంచి మినహాయించారు. ప్లాట్ఫారమ్ టిక్కెట్లతో పాటు, క్లోక్ రూమ్ సేవలు, వెయిటింగ్ రూమ్లు, రిటైరింగ్ రూమ్లు మరియు బ్యాటరీతో నడిచే కార్ సేవలు వంటి సేవలు కూడా పరోక్ష పన్ను విధానంలో ఎటువంటి లెవీలను ఆకర్షించవువని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇంట్రా-రైల్వే సరఫరా, వస్తువుల అమ్మకం కూడా GST నుంచి మినహాయించారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!