Viral Video: మహిళా జర్నలిస్ట్ ప్రశ్న అడుగుతుండగా.. బట్టలు విప్పిన నాగ సాధువు.. తర్వాత.. (వీడియో)
- ప్రయాగ్రాజ్లో మహాకుంభ మేళా
- 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ మహా జాతర
- తరలి వస్తున్న లక్షలాది మంది అఘోరాలు
- తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభ మేళా జరుగుతోంది. 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ మహా జాతరకు ప్రపంచం నలుమూలల నుంచి అఘోరీ బాబాలు తరలివచ్చారు. జనవరి13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగే మహాకుంభమేళాలో లక్షలాది మంది అఘోరీలు తరలి వస్తున్నారు. ఇదే సందర్భంలో నాగ సాధువుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్గా మారి వార్తల్లో నిలుస్తోంది. ఒక మహిళా జర్నలిస్ట్ నాగసాధుని ప్రశ్న అడగగా.. సాధువు ఆమె ముందే బట్టలు విప్పేశాడు. ఈ వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. కుంభమేళాల సమయంలో కనిపించే ఈ నాగ సాధువులను పలు ప్రశ్నలు అడిగేందుకు జర్నలిస్టులు అక్కడికి వెళ్తుంటారు. ఈ సందర్భంగా ఓ మహిళా జర్నలిస్టు సాధువు దగ్గరకు వెళ్లింది. తనది 12 సంవత్సరాల దీక్ష అని సాధువు చెప్పడం వీడియోలో చూడవచ్చు.
READ MORE: Vizag: విశాఖలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.. కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్లు
Also Read
- CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
- Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
అయితే.. మిగతా సాధువులు బట్టలు వేసుకోరు కదా? మీరు వేసుకున్నారు? అని అడిగింది. దీంతో ఒక్కసారిగా ఆ సాధువు కింది భాగంలో కట్టుకున్న బట్టను విప్పేస్తారు. ఆ మహిళా జర్నలిస్టు బట్టులు తీసేయొద్దూ.. అని చెబుతు అతడి నుంచి దూరంగా వెళ్తుంది. అయితే ఈ వీడియో మహా కుంభమేళాకు సంబంధించినది కాదు. గతంలో నిర్వహించిన అర్ధ కుంభమేళాకు సంబంధించిందని చెబుతున్నారు. కానీ ప్రస్తుతం కుంభమేళా కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇది ఆరేళ్లి కిందటి వీడియోగా గుర్తించారు.
READ MORE: Sankranthiki Vasthunam: తిరుపతిలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ యూనిట్ సందడి..
ఇదిలా ఉండగా.. నాగ సాధువుగా మారడం అనేది ఒక సవాలుతో కూడిన ఆధ్యాత్మిక ప్రయాణం. ఇతర సాధువుల మాదిరిగా కాకుండా, నాగ సాధువులు ‘హఠ యోగా’ను అభ్యసిస్తారు. ఈ సారి మహా కుంభ మేళాకు హాజరైన కొందరు నాగ సాధువులు తమ ప్రత్యేకతతో అందరి చూపు తమవైపు తిప్పుకున్నారు. ఒక నాగ సాధువు అనేక సంవత్సరాలుగా 1.25 లక్షల రుద్రాక్షలను ధరించగా, మరొక సాధువు సాధనలో భాగంగా సంవత్సరాల తరబడి ఒక చేతిని పైకెత్తి ఉంచాడు. నాగ సాధువులు ఎంత అంకితభావంతో ఉంటారో చెప్పేందుకు ఇదో గొప్ప నిదర్శనం.
తాజావార్తలు
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!