What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేటితో తెలంగాణలో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. సాయంత్రం 5 గంటలకు ముగియనున్న ప్రచారం.. ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్, 13న కౌంటింగ్..
* నేడు దుబ్బాక మున్సిపాలిటీలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పర్యటన.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ఎంపీ రఘునందన్ రావు..
Also Read
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
- USA: ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే.. అమెరికాలో ఏపీకి చెందిన టెక్కీ మృతి..
- Public Wi-Fi Risks: ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్, హోటళ్లు.. ఇలా పబ్లిక్ Wi-Fiకి కనెక్ట్ అవుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
* నేడు భూపాలపల్లి పరకాల మహబూబాబాద్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన.. ఉదయం 10 గంటలకు భూపాలపల్లి నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్.. మధ్యాహ్నం 12 గంటలకు పరకాలలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్..
* నేడు మెదక్, సిద్దిపేట జిల్లాల్లో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన.. మున్సిపల్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్న హరీష్ రావు
* నేడు సాయంత్రం నాలుగు గంటలకు మహబూబాబాద్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్
* నేడు నారాయణఖేడ్ మున్సిపాలిటీలో మంట్టి అజారుద్దీన్ పర్యటన.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మంత్రి అజారుద్దీన్
* నేడు మంత్రులు, సెక్రెటరీలతో సీఎం చంద్రబాబు సమావేశం.. జీఎస్డీపీ, స్వర్ణాంధ్ర-2047 విజన్, పది సూత్రాలపై చర్చ.. ఆదాయార్జన శాఖలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, పీపీపీ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష.. సమావేశానికి వర్చువల్ గా హాజరుకానున్న కలెక్టర్లు, ఎస్పీలు..
* నేడు సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో పాల్గొననున్న పవన్..
* నేడు అంబటి రాంబాబు పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ.. నగరంపాలెం, పట్టాభిషేకం పీఎస్ లో నమోదైన కేసులు క్వాష్ చేయాలని అంబటి పిటిషన్..
* నేడు అంబటి రాంబాబు బెయిల్, కస్టడీ పిటిషన్ పై తీర్పు వెల్లడించనున్న స్పెషల్ మొబైల్ కోర్టు..
* నేడు ఏపీ వైద్య మండలి ఎన్నికలు.. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ-ఓటింగ్ ద్వారా ఆన్ లైన్ లో పోలింగ్..
* నేడు విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం పాలక మండలి సమావేశం.. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న సమావేశం..
* నేడు టీ20 వరల్డ్ కప్ లో మూడు మ్యాచ్ లు.. కోల్ కతా వేదికగా ఉదయం 11 గంటలకు స్కాట్లాండ్ వర్సెస్ ఇటలీ.. కొలంబో వేదికగా మధ్యాహ్నం 3గంటలకి జింబాబ్వే వర్సెస్ ఒమన్.. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7 గంటలకు సౌతాఫ్రికా వర్సెస్ కెనడా..
తాజావార్తలు
-
Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
-
Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
-
Lenin OTT: జీ5లో ‘లెనిన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్!
-
Viswanath and Sons’ Censor : విశ్వనాథ్ అండ్ సన్స్’ సెన్సార్ టాక్.. సింపుల్ బ్లాక్బస్టర్
-
USA: ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే.. అమెరికాలో ఏపీకి చెందిన టెక్కీ మృతి..
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?