What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- దావోస్లో సీఎం చంద్రబాబు పర్యటన
- కాళేశ్వరం కమిషన్ రెండోరోజు విచారణ
- భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మొదటి టీ20 మ్యాచ్
- అనంతపురంలో 'డాకూ మహారాజ్' విజయోత్సవ సభ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళ మూడోరోజు దావోస్లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం దావోస్కు వెళ్లారు.
సౌత్ కాశ్మీర్ లో ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతూ మరణించిన జవాన్ కార్తీక్ పార్దీవదేహం నేడు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ఎగువ రాగిమానుపెంటకు చేరుకోనుంది.
Also Read
- Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
- 50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
- 144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
- Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
నేడు రాజమండ్రిలో జై బాపూజీ, జై భీం, జై సంవిధాన్ ర్యాలీ జరగనుంది. జై బాపూజీ, జై భీం, జై సంవిధాన్ వివాదంతో అఖిల భారత కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు ర్యాలీ జరగనుంది.
రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ నేడు హైదరాబాదులో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
రెండవ రోజు హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులను బాలయ్య బాబు ప్రారంభించనున్నారు.
నేడు మంత్రి కొల్లు రవీంద్ర అనకాపల్లిలో పర్యటించనున్నారు. కలెక్టరేట్లో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
నేడు కాళేశ్వరం కమిషన్ రెండోరోజు విచారణ జరగనుంది. నేటి నుంచి కమిషన్ ముందుకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ సంస్థల ప్రతినిధులు హాజరుకానున్నారు. వరసగా మూడు రోజులు పాటు ప్రతినిధులను కాళేశ్వరం కమిషన్ విచారించనుంది.
తెలంగాణ రాష్ట్రంలో రెండోరోజు గ్రామసభలు కొనసాగనున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు కొనసాగుతున్నాయి.
నేడు కరీంనగర్ జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు. మానకొండూర్ నియోజకవర్గ పరిధిలోని రేణికుంట, వేములవాడ నియోజకవర్గ పరిధిలోని రుద్రంగి మండల కేంద్రంలో , ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని జైన గ్రామాల్లో మంత్రుల పర్యటించనున్నారు.
వరంగల్ జిల్లాలో జేఈఈ మెయిన్స్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈరోజు అనంతపురంలో నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకూ మహారాజ్’ విజయోత్సవ సభ జరగనుంది.
ఈరోజు భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది. అయిదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా కోల్కతాలో తొలి పోరు జరగనుంది.
తాజావార్తలు
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
-
Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!