What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- ఇవాళ ఏపీ సచివాలయనికి సీఎం చంద్రబాబు
- ఇవాళ ఢిల్లీ వెళ్లనున్న మంత్రి నారా లోకేష్
- నేడు మరోసారి సిట్ విచారణకు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు
- నేడు మెదక్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయనికి సీఎం చంద్రబాబు.. కొన్ని కీలక శాఖలకు సంబంధించిన అధికారులతో సమీక్ష
ఇవాళ ఢిల్లీ వెళ్లనున్న మంత్రి నారా లోకేష్.. ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నారా లోకేష్.. ఇవాళ, రేపు ఢిల్లీలోనే ఉండనున్న లోకేష్
Also Read
- Vaibhav Century Miss: మరోసారి సెంచరీ మిస్ చేసుకున్న సూర్యవంశీ.. చెత్త రికార్డులో కూడా నంబర్ వన్గా వైభవ్..
- Siddaramaiah: డీకేకు చెక్ పెట్టాలని సిద్ధరామయ్య ప్లాన్.. హైకమాండ్ షాక్
- Trump: వైట్హౌస్ సిట్యుయేషన్ రూమ్లో కీలక భేటీ.. శాంతి ఒప్పందంపై తేల్చేయనున్న ట్రంప్
- Vaibhav Sooryavanshi: రికార్డుల మోత మోగిస్తున్న సూర్యవంశీ.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు..
ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన జవాన్ మురళి నాయక్ కుటుంబానికి రాష్ట్రం ప్రభుత్వం ప్రకటించిన రూ.50 లక్షల రూపాయల చెక్కును నేడు అందజేయనున్న రాష్ట్ర మంత్రి సవిత
నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్న సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యులు.. వివిధ ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో మురుగనీటి శుద్ధి కేంద్రాలు, వాటర్ షెడ్ ప్రాజెక్టులు పరిశీలించనున్న సభ్యులు
లిక్కర్ స్కామ్ కేసులో నిందితులను నేడు కోర్టులో హాజరుపరచనున్న జైలు అధికారులు.. నేటితో రిమాండ్ ముగుస్తున్న నేపథ్యంలో
ఏడుగురు నిందితులను కోర్టులో హాజరుపరచనున్న అధికారులు
లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడు రాజ్ కేసీ రెడ్డి బెయిల్ పిటిషన్పై నేడు ఏసీబీ కోర్టు విచారణ.. లిక్కర్ స్కామ్ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసీ రెడ్డి
నేడు మరోసారి సిట్ విచారణకు హాజరుకానున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉదయం 11 గంటలకు మొదటి సాక్షిగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్టేట్ మెంట్ రికార్డ్ చేయనున్న సిట్
నేడు భూపాలపల్లి జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన.. కొత్తపల్లిగోరి మండలం చెన్నాపూర్లో విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించనున్న భట్టి.. మంజూరునగర్, ధర్మారావుపేట, నవాబుపేటల్లో సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన.. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్న డిప్యూటీ సీఎం భట్టి
నేడు మెదక్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటన.. బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న కవిత
నేడు సంగారెడ్డి జిల్లాలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పర్యటన.. మధ్యాహ్నం జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించనున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
నేడు శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ ఆరంభం.. గాలె ఇంటర్నేషనల్ స్టేడియంలో ఉదయం 11 గంటలకు మ్యాచ్ ఆరంభం
- Tags
- ap
- ntv
- telangana
- whats today
తాజావార్తలు
-
Vaibhav Century Miss: మరోసారి సెంచరీ మిస్ చేసుకున్న సూర్యవంశీ.. చెత్త రికార్డులో కూడా నంబర్ వన్గా వైభవ్..
-
Xiaomi FX Mini LED Series: అమెజాన్ ఫైర్ టీవీ ఇంటిగ్రేషన్తో.. షియోమి FX మినీ LED సిరీస్ విడుదలకు సిద్ధం
-
Siddaramaiah: డీకేకు చెక్ పెట్టాలని సిద్ధరామయ్య ప్లాన్.. హైకమాండ్ షాక్
-
Jagapathi Babu: రామ్ చరణ్ ‘పెద్ది’ అసలు కథను లీక్ చేసిన అప్పలసూరి!
-
Trump: వైట్హౌస్ సిట్యుయేషన్ రూమ్లో కీలక భేటీ.. శాంతి ఒప్పందంపై తేల్చేయనున్న ట్రంప్
ట్రెండింగ్
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?