Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి.. మధ్యాహ్నం 12 గంటలకు సీసీకుంట మండలంలో పర్యటన.. ఎమ్మె్ల్యే మధుసూదన్ రెడ్డి తండ్రి దశదినకర్మకు.. హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి.
* నేడు పీసీసీ చీఫ్ గా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతల స్వీకరణ.. గచ్చిబౌలి నుంచి గాంధీ భవన్ వరకు ర్యాలీ.. గన్ పార్క్ దగ్గర నివాళులర్పించనున్న టీపీసీసీ చీఫ్..
Also Read
- రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
- 20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
* నేడు మాజీ ఎంపీ నందిగం సురేష్ కు పోలీస్ కస్టడీ.. 2 రోజులు పోలీసుల కస్టడీకి అనుమతించిన మంగళగిరి కోర్టు.. ఇవాళ మ.12 గంటల నుంచి ఎల్లుండి మధ్యాహ్నం 1గంట వరకు.. నందిగం సురేష్ ను ప్రశ్నించనున్న పోలీసులు..
* నేడు ఛలో విజయవాడకు పీహెచ్సీ వైద్యుల సంఘం పిలుపు.. పీజీ వైద్య విద్యలో ఇన్ సర్వీస్ కోటాను తగ్గించడంపై పీహెచ్సీ వైద్యుల నిరసన.. ఎల్లుండి పీహెచ్సీ వైద్యుల నిరవధిక నిరాహార దీక్ష.. ఇప్పటికే ఆస్పత్రుల్లో ఓపీ సేవలను నిలిపివేసిన పీహెచ్సీ వైద్యులు..
* నేడు ప్రశాశం బ్యారేజీలో 6వ రోజు బోట్ల తొలగింపు ప్రక్రియ.. నది నుంచి బోట్లను బయటకు తీసేందుకు ప్రయత్నాలు.. నిపుణులతో చర్చించి నేడు మళ్లీ బోట్ల తొలగింపు ప్రక్రియ చేపట్టాలని నిర్ణయం..
* నేడు గాజువాక జంక్షన్లో మహాధర్నా.. స్టీల్ ప్లాంట్ రక్షణ దిశగా కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్.
* నేడు అమలాపురంలో రెండోవ రోజు 11వ ఆంధ్ర ప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ పోటీలు.. ఏపీ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ మెన్ అండ్ ఉమెన్ విభాగాలలో పోటీలు.
* నేడు శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరంలో జరిగే బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి సత్య కుమార్ యాదవ్.
* నేడు బైంసాలో గణేష్ నిమజ్జనం.. శోభాయాత్ర సందర్భంగా భారీ పోలీస్ భద్రత.. గడ్డెన్న వాగు ప్రాజెక్టు దగ్గర నిమజ్జన ఏర్పాట్లు.. 600 మంది పోలీసులతో భారీ బందోబస్తు.
* నేడు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం.. ఏపీకి మరో మూడు రోజుల పాటు వర్ష సూచన.. ఈ నెల 23న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఈ నెల 28 నాటికి తీవ్ర వాయుగండంగా బలపడే అవకాశం..
* నేడు మూడు రాష్ట్రాల పర్యటనలో ప్రధాని మోడీ పర్యటన.. జార్ఖండ్, గుజరాత్, ఒడిశాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
తాజావార్తలు
-
LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి