Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఉదయం 10. 30 గంటలకు సమావేశాలు ప్రారంభం.. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై సభలో ప్రకటన.. విగ్రహ మార్పుపై సభలో వివరించనున్న సీఎం రేవంత్..
* నేడు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ.. సాయంత్రం 6 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ.. విగ్రహావిష్కరణపై అసెంబ్లీ ప్రకటన చేయనున్న సీఎం రేవంత్..
Also Read
- Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Women's T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
* నేటి ఉదయం 9.45 గంటలకు గాంధీభవన్ కు సీఎం రేవంత్.. ఉదయం 10.25 గంటలకు అసెంబ్లీకి చేరుకోనున్న ముఖ్యమంత్రి.. సాయంత్రం 5 గంటలకు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం.. ఆ తర్వాత సాయంత్రం 5.45 గంటలకు డ్రోన్ షో తిలకించనున్న రేవంత్ రెడ్డి..
* నేడు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా గాంధీభవన్ లో వేడుకలు.. ఉదయం 8.30 గంటలకు కేక్ కటింగ్.. ఉదయం 9 గంటలకు మెగా రక్తదాన శిబిరం.. పాల్గొననున్న సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్..
* నేడు తెలంగాణ సచివాలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రజాపాలన- విజయోత్సవాల్లో భాగంగా ట్రాఫిక్ ఆంక్షలు.. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కొనసాగనున్న ఆంక్షలు..
* నేడు తెలంగాణ బంద్ కు మావోయిస్టుల పిలుపు.. ములుగు జిల్లా చల్నాక ఎన్ కౌంటర్ కు నిరసనగా పిలుపు.. ఆహారంలో విషప్రయోగం చేసి కాల్చి చంపారని ఆరోపణ.. మావోయిస్టుల బంద్ పిలుపుతో ఏజెన్సీలో ఉద్రిక్తత.. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ సరిహద్దులో తనిఖీలు..
* నేడు కాకినాడలో టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు.. 14 రౌండ్లలో 9 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు.. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఐదుగురు అభ్యర్థులు.. ఓటు వేసిన 15,490 మంది ఓటర్లు..
* నేడు కడప సైబర్ క్రైమ్ పీఎస్ కు వెళ్లనున్న ఎంపీ అవినాష్ పీఏ రాఘవరెడ్డి.. ఇప్పటికే నోటీసులు అందజేసిన పోలీసులు..
* నేడు మహానంది క్షేత్రంలో ప్రత్యేక పూజలు.. స్వామివారికి అభిషేకాలు, మహారుద్రాభిషేకం.. సోమవారం కావడంతో సాయంత్రం పల్లకి సేవ.
* నేటి నుంచి రెండు రోజుల పాటు పింఛన్లు తనిఖీలు.. దివ్యాంగ, ఇతర కేటగిరిలో అనర్హులు లబ్ధి పొందుతున్నట్లు ఆరోపణలపై తనిఖీ.. పింఛన్ల తనిఖీలకు పక్క మండలానికి చెందిన సిబ్బంది నియమకం..
* నేటితో ముగియనున్న బోరుగడ్డ అనిల్ కస్టడి.. పోలీస్ కస్టడీలో చంద్రబాబు, జడ్జీలపై వ్యాఖ్యలు చేసిన బోరుగడ్డ అనిల్..
* నేడు ఏపీ హైకోర్టులో కుక్కల విద్యాసాగర్ రావు బెయిల్ పిటిషన్ విచారణ.. ఇప్పటికే విద్యాసాగర్ బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిన దిగువ కోర్టు.. జత్వానీ కేసులో రిమాండ్ లో ఉన్న కుక్కల విద్యాసాగర్ రావు..
* నేడు విశాఖ డెయిరీకి శాసనసభ హౌస్ కమిటీ.. అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదుపై క్షేత్రస్థాయి పరిశీలన.. కలెక్టరేట్ లో సమీక్ష తర్వాత నివేదిక కోరనున్న కమిటీ..
* నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 71, 140.. 24 క్యారెట్ల 10 గ్యాముల బంగారం రూ. 77,610.. హైదరాబాద్ లో కిలో వెండి రూ. 99, 900.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
-
Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!