What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- మైదుకూరులో సీఎం పర్యటన
- తెలంగాణ గ్రూప్ 2 ప్రిలిమినరీ కీ విడుదల
- భారత జట్టును ప్రకటించనున్న బీసీసీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి నుంచి 27వ తేదీ వరకు ఆన్లైన్లో ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు లక్కిడిప్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవలకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
నేడు మైదుకూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఉదయం 10:30కు ఉండవల్లి నివాసం నుండి 11:05 గంటలకు విజయవాడ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు కెఎస్సి కళ్యాణ మండపం చేరుకొని ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు.
Also Read
- CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
- Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
- TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
- Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
నేడు గుంటూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు పెదకాకాని మండలం నంబూరులో స్వచ్ఛ ఏపీ-స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పవన్ పాల్గొననున్నారు.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నేడు రాయచోటలో పర్యటించనున్నారు.
నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఏర్పాట్లు చేశారు. ఘాట్ వద్ద ఉన్న ఎన్టీఆర్ సమాధికి నిండుగా పూలతో అలంకరించారు.
నేడు శ్రీశైలంలో స్వచ్ఛ శ్రీశైలంలో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం జరగనుంది. మన ఊరు-మన గుడి-మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
నేడు ఖమ్మం జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు జరగనున్నాయి.
ఈరోజు ఖమ్మం జిల్లాల్లో ఎంపీ రేణుకా చౌదరి పర్యటించనున్నారు.
నేడు మెదక్, సిద్దిపేట జిల్లాల్లో మంత్రి కొండా సురేఖ పర్యటించనున్నారు. దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొననున్నారు.
నేడు ఏసీబీ ముందుగ్రీన్ కో, ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ప్రతినిధులు హాజరుకానుఅంరు. ఫార్ములా ఈ రేసు కేసులో విచారణకు హాజరుకావాలంటూ రెండు కంపెనీలకు ఏసీబీ నోటీసులు ఇచ్చింది.
ఈరోజు తెలంగాణ గ్రూప్ 2 ప్రిలిమినరీ కీ విడుదల కానుంది.
ఇంగ్లాండ్తో వన్డే సిరీస్తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే భారత జట్టును నేడు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించనుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!