What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- మైదుకూరులో సీఎం పర్యటన
- తెలంగాణ గ్రూప్ 2 ప్రిలిమినరీ కీ విడుదల
- భారత జట్టును ప్రకటించనున్న బీసీసీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి నుంచి 27వ తేదీ వరకు ఆన్లైన్లో ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు లక్కిడిప్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవలకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
నేడు మైదుకూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఉదయం 10:30కు ఉండవల్లి నివాసం నుండి 11:05 గంటలకు విజయవాడ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు కెఎస్సి కళ్యాణ మండపం చేరుకొని ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు.
Also Read
- Rohini Karthi 2026: రోహిణి కార్తె ప్రారంభం.. ‘రోళ్లు పగిలే ఎండలు’ అంటే ఇవేనేమో! అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక
- Rajasthan Royals Injuries: ప్లేఆఫ్స్ చేరినా రాజస్థాన్కు టెన్షన్.. గాయాలతో సతమవుతున్న స్టార్ ప్లేయర్స్.!
- Coimbatore R*ape Case: సంచలనంగా మారిన కోయంబత్తూరు ఘటన.. విజయ్ సర్కార్పై తీవ్ర విమర్శలు
- Terrorist Arrest: మేడ్చల్లో ఐఎస్ఐ లింకుల కలకలం.. వ్యక్తి అరెస్ట్.!
నేడు గుంటూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు పెదకాకాని మండలం నంబూరులో స్వచ్ఛ ఏపీ-స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పవన్ పాల్గొననున్నారు.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నేడు రాయచోటలో పర్యటించనున్నారు.
నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఏర్పాట్లు చేశారు. ఘాట్ వద్ద ఉన్న ఎన్టీఆర్ సమాధికి నిండుగా పూలతో అలంకరించారు.
నేడు శ్రీశైలంలో స్వచ్ఛ శ్రీశైలంలో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం జరగనుంది. మన ఊరు-మన గుడి-మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
నేడు ఖమ్మం జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు జరగనున్నాయి.
ఈరోజు ఖమ్మం జిల్లాల్లో ఎంపీ రేణుకా చౌదరి పర్యటించనున్నారు.
నేడు మెదక్, సిద్దిపేట జిల్లాల్లో మంత్రి కొండా సురేఖ పర్యటించనున్నారు. దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొననున్నారు.
నేడు ఏసీబీ ముందుగ్రీన్ కో, ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ప్రతినిధులు హాజరుకానుఅంరు. ఫార్ములా ఈ రేసు కేసులో విచారణకు హాజరుకావాలంటూ రెండు కంపెనీలకు ఏసీబీ నోటీసులు ఇచ్చింది.
ఈరోజు తెలంగాణ గ్రూప్ 2 ప్రిలిమినరీ కీ విడుదల కానుంది.
ఇంగ్లాండ్తో వన్డే సిరీస్తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే భారత జట్టును నేడు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించనుంది.
తాజావార్తలు
-
Vihari: జూన్లో ప్రారంభం కానున్న తొలి ట్రావెల్ OTT ‘విహారి’
-
NBK 109: బాలయ్య కోసం గోపీచంద్ మలినేని ప్లానింగ్ అదిరిపోయిందిగా..
-
Rohini Karthi 2026: రోహిణి కార్తె ప్రారంభం.. ‘రోళ్లు పగిలే ఎండలు’ అంటే ఇవేనేమో! అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక
-
Rajasthan Royals Injuries: ప్లేఆఫ్స్ చేరినా రాజస్థాన్కు టెన్షన్.. గాయాలతో సతమవుతున్న స్టార్ ప్లేయర్స్.!
-
Kuldeep Yadav: నేను చెత్త ప్రదర్శన చేశా.. చాలా బాధగా ఉంది.. కుల్దీప్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!