What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- నేడు ఉదయం 11 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు
- రెండోరోజు ఢిల్లీ పర్యటనలో ఏపీ మంత్రి నారా లోకేష్
- నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
- హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ ఎంపీలు ఈటల, రఘునందన్రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి: నేడు ఉదయం 11 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు. సీఎం అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ సమావేశం. మధ్యాహ్నం కొన్ని శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష.
అమరావతి: నేడు ఉదయం 11 గంటలకు జగన్ మీడియా సమావేశం. అక్రమ కేసులు, సూపర్ సిక్స్ హామీల వైఫల్యాలపై మాట్లాడనున్న జగన్. ఇవాళ సాయంత్రం 4.20కి బెంగళూరుకు జగన్.
Also Read
- Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
- Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
ఢిల్లీ: నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి CR పాటిల్తో రేవంత్ రెడ్డి భేటీ. రేవంత్తో పాటు భేటీలో పాల్గొననున్న మంత్రి ఉత్తమ్, ఉన్నతాధికారులు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై మరోసారి ఫిర్యాదుతో పాటు తెలంగాణ నీటి పారుదల ప్రాజెక్టులపై కేంద్రమంత్రితో చర్చించనున్న సీఎం రేవంత్, ఉత్తమ్.
హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ ఎంపీలు ఈటల, రఘునందన్రావు. తమపై నమోదైప క్రిమినల్ కేసులు కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించిన ఎంపీలు. ఈటలపై కమలాపూర్లో, రఘునందన్రావుపై దుబ్బాక పీఎస్లో గతంలో కేసులు. ఇవాళ విచారించనున్న హైకోర్టు.
తెలుగు రాష్ట్రాల్లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.92,510 లుగా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,920 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.1,21,100 లుగా ఉంది.
నేడు యాదాద్రి జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన. కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్న పొంగులేటి.
ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు. అర్మేనియా నుంచి భారత్ చేరుకున్న తొలి విమానం. ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకున్న 110 మంది భారతీయులు. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయులను వెనక్కి తీసుకొస్తున్న కేంద్రం. ఇరాన్ నుంచి స్వదేశానికి రావడం సంతోషంగా ఉంది.
ఏపీ లిక్కర్ స్కాం నిందితుల బెయిల్ పిటిషన్లపై నేడు ఏసీబీ కోర్టు విచారణ. లిక్కర్ స్కాం కేసులో A1 రాజ్ కేసీరెడ్డి, A8 చాణక్య, A30 దిలీప్ల బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ చేయనున్న ఏసీబీ కోర్టు.
రెండోరోజు ఢిల్లీ పర్యటనలో ఏపీ మంత్రి నారా లోకేష్.. నేడు కేంద్రమంత్రి మాండవియాతో భేటీ కానున్న లోకేష్.. యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో సమావేశం కానున్న లోకేష్
తాజావార్తలు
-
Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
-
Mirzapur The Movie : మిర్జాపూర్ : ది మూవీ’ టీజర్ విడుదల
-
OTT Movies: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే తెలుగు, తమిళ సినిమాలు
-
YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
-
iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్హౌస్!
ట్రెండింగ్
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!