Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే.?
- ఈరోజు రాత్రి కర్నూలుకు మంత్రి లోకేశ్
- వనపర్తి జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
- తిరుపతి, తిరుమలలో యథావిధిగా టోకెన్ల జారీ
- ఉదయం 11 గంటలకు తిరుపతికి చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు ఏసీబీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్. విచారణకు లాయర్ను తీసుకెళ్లేందుకు కోర్టు అనుమతి. ఏసీబీ ఎంక్వయిరీ సర్వత్రా ఉత్కంఠ. నిన్న 7 గంటల పాటు అరవింద్ కుమార్ ఏసీబీ విచారణ. BLNరెడ్డిని 9 గంటలు ప్రశ్నించిన ఈడీ.
వనపర్తి జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన. వనపర్తి నియోజకవర్గంలో పలు సబ్ స్టేషన్లను ప్రారంభించనున్న భట్టి.
Also Read
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Washing Machine Tips: వాషింగ్ మెషీన్లో ఈ 2 పదార్థాలు కలిపితే చాలు.. మీ బట్టలు కొత్తవాటిలా మెరిసిపోతాయి..!
- Tollywood : అటు నందమూరి.. ఇటు మెగా.. ముహూర్తం పెట్టేసారు
- Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
కృష్ణా: పోలీసుల కస్టడీ పిటిషన్పై నేడు జిల్లా కోర్టులో విచారణ. రేషన్ బియ్యం కేసులో నిందితులను మరోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసుల పిటిషన్. ఒకరోజు కస్టడీలో సరైన సమాధానాలు రాకపోవటంపై మరోసారి కస్టడీకి ఇవ్వాలని పిటిషన్. పేర్నినాని భార్య జయసుధకు మరోసారి నోటీస్ ఇచ్చి విచారణకు పిలవాలని నిర్ణయం.
తెలుగు రాష్ట్రాల్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,830 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,260లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.99,900 లుగా ఉంది.
తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి. డీజీపీ, టీటీడీ చైర్మన్తో చంద్రబాబు టెలికాన్ఫిరెన్స్. అధికారుపలై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. ఉదయం 11 గంటలకు తిరుపతికి చంద్రబాబు. రుయా, స్విమ్స్లో క్షతగాత్రులతో పాటు బాధిత కుటుంబాలను పరామర్శించనున్న చంద్రబాబు. టీటీడీ ఈవోతో సమీక్ష నిర్వహించనున్న చంద్రబాబు.
తిరుపతికి బయలుదేరిన ముగ్గురు మంత్రులు. సీఎం ఆదేశాలతో తిరుపతికి మంత్రులు అనిత, ఆనం, అనగాని. తిరుపతి ఘటన బాధాకరం. మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం, మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.
తెలంగాణపై చలి పంజా. అత్యంత కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు. పటాన్చెరులో 10.8 డిగ్రీల ఉష్ణోగ్రత.
తిరుపతి, తిరుమలలో యథావిధిగా టోకెన్ల జారీ. మూడు రోజులకు లక్షా 20 వేల టోకెన్లు జారీ. తర్వాత నుంచి రోజుకు 40 వేల టోకెన్ల జారీ. రోజుకు 70 వేల మందికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం. పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు.
ఈరోజు రాత్రి కర్నూలుకు మంత్రి లోకేశ్. రేపు పలు స్కూళ్లు, కళాశాలను సందర్శించనున్న లోకేశ్.
తాజావార్తలు
-
Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
-
Investment Tips: హోమ్ లోన్ తీర్చాలా? ఇన్వెస్ట్ చేయాలా? చేతికి బోనస్ వస్తే ఏది బెస్ట్ ఆప్షన్! నిపుణులు చెబుతున్నది ఇదే..
-
Ishan Kishan Celebration: స్టేడియం ఖాళీ చేయండి, ఇంటికి వెళ్లిపోండి.. సీఎస్కే అభిమానులను అవమానించిన ఇషాన్ ఇషాన్!
-
Chand Mera Dil: అనన్యా పాండే మూవీకి సెన్సార్ షాక్..10 సెకన్ల కిస్ సీన్ డిలీట్
-
Washing Machine Tips: వాషింగ్ మెషీన్లో ఈ 2 పదార్థాలు కలిపితే చాలు.. మీ బట్టలు కొత్తవాటిలా మెరిసిపోతాయి..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!