Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే.?
- ఈరోజు రాత్రి కర్నూలుకు మంత్రి లోకేశ్
- వనపర్తి జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
- తిరుపతి, తిరుమలలో యథావిధిగా టోకెన్ల జారీ
- ఉదయం 11 గంటలకు తిరుపతికి చంద్రబాబు
నేడు ఏసీబీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్. విచారణకు లాయర్ను తీసుకెళ్లేందుకు కోర్టు అనుమతి. ఏసీబీ ఎంక్వయిరీ సర్వత్రా ఉత్కంఠ. నిన్న 7 గంటల పాటు అరవింద్ కుమార్ ఏసీబీ విచారణ. BLNరెడ్డిని 9 గంటలు ప్రశ్నించిన ఈడీ.
వనపర్తి జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన. వనపర్తి నియోజకవర్గంలో పలు సబ్ స్టేషన్లను ప్రారంభించనున్న భట్టి.
Also Read
- Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
- MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
- KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..
కృష్ణా: పోలీసుల కస్టడీ పిటిషన్పై నేడు జిల్లా కోర్టులో విచారణ. రేషన్ బియ్యం కేసులో నిందితులను మరోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసుల పిటిషన్. ఒకరోజు కస్టడీలో సరైన సమాధానాలు రాకపోవటంపై మరోసారి కస్టడీకి ఇవ్వాలని పిటిషన్. పేర్నినాని భార్య జయసుధకు మరోసారి నోటీస్ ఇచ్చి విచారణకు పిలవాలని నిర్ణయం.
తెలుగు రాష్ట్రాల్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,830 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,260లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.99,900 లుగా ఉంది.
తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి. డీజీపీ, టీటీడీ చైర్మన్తో చంద్రబాబు టెలికాన్ఫిరెన్స్. అధికారుపలై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. ఉదయం 11 గంటలకు తిరుపతికి చంద్రబాబు. రుయా, స్విమ్స్లో క్షతగాత్రులతో పాటు బాధిత కుటుంబాలను పరామర్శించనున్న చంద్రబాబు. టీటీడీ ఈవోతో సమీక్ష నిర్వహించనున్న చంద్రబాబు.
తిరుపతికి బయలుదేరిన ముగ్గురు మంత్రులు. సీఎం ఆదేశాలతో తిరుపతికి మంత్రులు అనిత, ఆనం, అనగాని. తిరుపతి ఘటన బాధాకరం. మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం, మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.
తెలంగాణపై చలి పంజా. అత్యంత కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు. పటాన్చెరులో 10.8 డిగ్రీల ఉష్ణోగ్రత.
తిరుపతి, తిరుమలలో యథావిధిగా టోకెన్ల జారీ. మూడు రోజులకు లక్షా 20 వేల టోకెన్లు జారీ. తర్వాత నుంచి రోజుకు 40 వేల టోకెన్ల జారీ. రోజుకు 70 వేల మందికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం. పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు.
ఈరోజు రాత్రి కర్నూలుకు మంత్రి లోకేశ్. రేపు పలు స్కూళ్లు, కళాశాలను సందర్శించనున్న లోకేశ్.
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!