What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- తెలంగాణలో జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ షెడ్యూల్ విడుదల
- నేడు నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
- నేడు ఏపీలో 11 ఎంఎస్ఎంఈ పార్కుల ప్రారంభం
- నేడు సుప్రీంకోర్టులో పహల్గామ్ దాడి కేసు విచారణ
అమరావతి: నేడు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశం. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ నేతలతో భేటీ. హాజరుకానున్న వైసీపీ ముఖ్యనేతలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, వైసీపీ శ్రేణులు.
తెలంగాణలో జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ షెడ్యూల్ విడుదల. ఇవాళ్లి నుంచి మొదటి దశ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. మే చివరి వరకు దరఖాస్తుల స్వీకరణ. జూన్ 2 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ తరగతులు ప్రారంభం. జూన్ 30 వరకు మొదటి దశ అడ్మిషన్స్ ప్రక్రియ పూర్తి.
Also Read
- Pakistan: ట్రంప్ను మోసం చేస్తున్న పాకిస్తాన్.. ఎలాగంటే..
- Riyan Parag: బిగ్ షాక్.. రియాన్ పరాగ్పై తీవ్ర చర్యలు.. ఊహించని విధంగా..
- Kavitha New Party: కవిత కొత్త పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..
- Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
ఐపీఎల్: నేడు రాజస్థాన్ vs ముంబై. జైపూర్ వేదికగా రాత్రి 7.30 గంటలకి మ్యాచ్.
ఏపీ హైకోర్టులో పోసాని క్వాష్ పిటిషన్పై నేడు విచారణ. గుంటూరు పోలీసులు నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని పిటిషన్.
ఏపీ హైకోర్టులో ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ మరో క్వాష్ పిటిషన్. నేడు విచారణ చేయనున్న ఏపీ హైకోర్టు.
నేడు నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. ఆత్మకూరులో పెన్షన్ల పంపిణీలో పొల్గొనున్న సీఎం. పారిశ్రామికవాడకు శంకుస్థాపన చేయనున్న చంద్రబాబు.
నేడు నాగర్కర్నూల్ జిల్లాలో ఉత్తమ్, జూపల్లి పర్యటన. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్లో పంప్హౌస్లు, రిజర్వాయర్ల పనులను పరిశీలించనున్న మంత్రులు.
నేడు రాజమండ్రిలో సీపీఐ నేత నారాయణ పర్యటన. పార్టీ నేతలతో సమావేశంకానున్న సీపీఐ నేత నారాయణ.
గ్రూప్-1పై TGPSC అప్పీల్ పిటిషన్పై నేడు విచారణ. మధ్యాహ్నం 2 .15 గంటలకు విచారించనున్న తెలంగాణ హైకోర్టు.
నేడు ఏపీలో 11 ఎంఎస్ఎంఈ పార్కుల ప్రారంభం. నెల్లూరు జిల్లా నారంపేటలో ప్రారంభించనున్న చంద్రబాబు. మరో 14 ఎస్ఎఫ్సీలు, 25 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన.
విజయవాడ: రెండు రోజుల ఏసీబీ కస్టడీకి విడదల గోపి. గోపిని నేడు, రేపు ప్రశ్నించనున్న ఏసీబీ అధికారులు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించనున్న ఏసీబీ. వ్యాపారిని బెదిరించిన కేసులో అరెస్టయిన విడదల గోపి.
కేసిరెడ్డి పిటిషన్పై నేడు ఏసీబీ కోర్టు ఉత్తర్వులు. ఏ8 చాణక్య కస్టడీ పటిషన్పై నేడు విచారణ. లిక్కర్ స్కాం కేసులు కేసిరెడ్డిపై ఏసీబీ కేసు నమోదు.
నేడు సుప్రీంకోర్టులో పహల్గామ్ దాడి కేసు విచారణ. జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలంటూ పిల్.
నేడు, రేపు మూడు రాష్ట్రాల్లో ప్రధాని మోడీ పర్యటన. నేడు, రేపు మహారాష్ట్ర, కేరళ, ఏపీలో మోడీ పర్యటన. రేపు ముంబైలో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ను ప్రారంభించనున్న మోడీ.
తాజావార్తలు
-
Pakistan: ట్రంప్ను మోసం చేస్తున్న పాకిస్తాన్.. ఎలాగంటే..
-
OTT Movies : థియేటర్స్లో చిన్న చిత్రాలు.. దెబ్బ కొడుతున్న ఓటీటీ సినిమాలు
-
Riyan Parag: బిగ్ షాక్.. రియాన్ పరాగ్పై తీవ్ర చర్యలు.. ఊహించని విధంగా..
-
Kavitha New Party: కవిత కొత్త పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..
-
Patriot : పేట్రియాట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇండస్ట్రీ హిట్ లోడింగ్.. కానీ తెలుగు రిలీజ్ డౌటే
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!