Vijayashanti : కేసీఆర్ పాలనలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మునిసిపల్ పరిధిలో దసరా నవరాత్రుల సందర్భంగా దుర్గా మాత ఉత్సవ కమిటీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గా మాత నిమజ్జనం కార్యక్రమంలో ముఖ్య అతిధిగా సినీనటి, మాజీ ఎం.పి విజయశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గా మాత విగ్రహానానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేదిక మీద విజయ శాంతి మాట్లాడుతూ కె.సి.ఆర్ పాలన పై ద్వజమెత్తారు. కె.సి.ఆర్ పాలనలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని,ఈ అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే అది మీ చేతుల్లో ఉందని ప్రజలకు సూచన చేశారు.
Also Read
- RCB Vs PBKS: ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. వరుసగా ఆరో ఓటమి చవిచూసిన పంజాబ్..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
- PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
తెలంగాణ రాష్ట్రాన్ని దొచుకొని ఫ్లైట్ కొన్నారని, ఫ్లైట్ కొనడానికి ఆ డబ్బులు ఎక్కడ నుండి వచ్చాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం నిర్వాహకులు గణపతి ప్రతిమను జ్ఞాపక ను అందచేశారు. ఈ కార్యక్రమం లో బి.జె.పి సీనియర్ నాయకులు పట్టోళ్ళ విక్రం రెడ్డి, నందనం దివాకర్,అమరం మోహన రెడ్డి, సముద్రాల కృష్ణ, కౌన్సిలర్లు సర్వస్వతి,హంస రాణి, గుండ్లపొచంపల్లి మున్సిపాలిటీ బిజెపి అధ్యక్షులు ఉషిగారి శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
RCB Vs PBKS: ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. వరుసగా ఆరో ఓటమి చవిచూసిన పంజాబ్..
-
Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
-
Pichi Potta Chicken : నోరూరించే ‘పిచి పొట్టా చికెన్’.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఈజీగా చేసుకోండి.!
-
Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..