Vemula Prashanth Reddy : ప్యాకేజీ 20, 21 ద్వారా కాళేశ్వరం జలాలను విడుదల చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం చింతలురులో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజి రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా.. చింతలూరు వద్ద పెద్దవాగులో ప్యాకేజీ 20, 21 ద్వారా కాళేశ్వరం జలాలను మంత్రి ప్రశాంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు అర్దరహిత విమర్శలు మాని.. ఇక్కడికి వచ్చి కాళేశ్వర జలాలు చూడాలన్నారు. కాళేశ్వరం జలాలను నిజామాబాద్ జిల్లా రైతుల పంట పొలాలకు చేర్చిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతుందని ఆయన కొనియాడారు. 20,21 ప్యాకేజీల ద్వారా వచ్చే నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటి ఇంటికి తాగు నీరు ఇచ్చినట్లు ప్రతి మూడు ఎకరాలకు ఒక అవుట్ లేట్ వాల్వు ను ఏర్పాటు చేస్తామన్నారు. ఔట్ లెట్ కు అవసరమయ్యే పైపు లైను వేసేందుకు రైతులు సహకరించాలని ఆయన కోరారు.
Also Read : Panchakarla Ramesh Babu: ఈ నెల 20న సాయంత్రం జనసేనలో చేరుతా..
Also Read
- Test Match: ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
- High Protein Roti Recipe: గోధుమ పిండిలో ఈ 3 పదార్థాలు కలపండి.. హై ప్రోటీన్ రోటీ రెడీ..
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
కాళేశ్వరం నీళ్లు ఎస్సారెస్పీ నుంచి పైపు లైన్ల ద్వారా పంపు హౌజ్ నుంచి 20వ ప్యాకేజీ తో నీళ్లు తీసుకొచ్చామని తెలిపారు. అర్థం లేని ఆరోపలు చేసే ప్రతిపక్షాలకు ఇక్కడికి వచ్చిన నీళ్లే అందుకు సరైన సమాధానం చెబుతాయని అన్నారు. వట్టిపోయిన వాగులు జలకళ సంతరించున్నాయని తెలిపారు. వాగులోకి వస్తున్న నీటిని చూసి సీఎం కేసీఆర్ ను ప్రజలు మనసారా ఆశీర్వదించాలని కోరారు. 20, 21 ప్యాకేజీల ద్వారా వచ్చే నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, తాము ఇచ్చిన మాట మేరకు 20, 21 ప్యాకేజీల నీటిని తీసుకువచ్చామన్నారు. భగీరథ ద్వారా ఇంటిఇంటికీ తాగునీరు ఇచ్చినట్లు ప్రతి మూడు ఎకరాలకు ఒక అవుట్ లేట్ వాల్వును ఏర్పాటు చేస్తామన్నారు.
Also Read : Abhishek Bachchan: పాలిటిక్స్ లోకి అభిషేక్ బచ్చన్..ఆ పార్టీ నుంచే ఎంపీగా పోటి..
తాజావార్తలు
-
Test Match: ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు
-
Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
-
World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
-
High Protein Roti Recipe: గోధుమ పిండిలో ఈ 3 పదార్థాలు కలపండి.. హై ప్రోటీన్ రోటీ రెడీ..
-
Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!