Vemula Prashanth Reddy : ప్యాకేజీ 20, 21 ద్వారా కాళేశ్వరం జలాలను విడుదల చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం చింతలురులో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజి రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా.. చింతలూరు వద్ద పెద్దవాగులో ప్యాకేజీ 20, 21 ద్వారా కాళేశ్వరం జలాలను మంత్రి ప్రశాంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు అర్దరహిత విమర్శలు మాని.. ఇక్కడికి వచ్చి కాళేశ్వర జలాలు చూడాలన్నారు. కాళేశ్వరం జలాలను నిజామాబాద్ జిల్లా రైతుల పంట పొలాలకు చేర్చిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతుందని ఆయన కొనియాడారు. 20,21 ప్యాకేజీల ద్వారా వచ్చే నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటి ఇంటికి తాగు నీరు ఇచ్చినట్లు ప్రతి మూడు ఎకరాలకు ఒక అవుట్ లేట్ వాల్వు ను ఏర్పాటు చేస్తామన్నారు. ఔట్ లెట్ కు అవసరమయ్యే పైపు లైను వేసేందుకు రైతులు సహకరించాలని ఆయన కోరారు.
Also Read : Panchakarla Ramesh Babu: ఈ నెల 20న సాయంత్రం జనసేనలో చేరుతా..
Also Read
కాళేశ్వరం నీళ్లు ఎస్సారెస్పీ నుంచి పైపు లైన్ల ద్వారా పంపు హౌజ్ నుంచి 20వ ప్యాకేజీ తో నీళ్లు తీసుకొచ్చామని తెలిపారు. అర్థం లేని ఆరోపలు చేసే ప్రతిపక్షాలకు ఇక్కడికి వచ్చిన నీళ్లే అందుకు సరైన సమాధానం చెబుతాయని అన్నారు. వట్టిపోయిన వాగులు జలకళ సంతరించున్నాయని తెలిపారు. వాగులోకి వస్తున్న నీటిని చూసి సీఎం కేసీఆర్ ను ప్రజలు మనసారా ఆశీర్వదించాలని కోరారు. 20, 21 ప్యాకేజీల ద్వారా వచ్చే నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, తాము ఇచ్చిన మాట మేరకు 20, 21 ప్యాకేజీల నీటిని తీసుకువచ్చామన్నారు. భగీరథ ద్వారా ఇంటిఇంటికీ తాగునీరు ఇచ్చినట్లు ప్రతి మూడు ఎకరాలకు ఒక అవుట్ లేట్ వాల్వును ఏర్పాటు చేస్తామన్నారు.
Also Read : Abhishek Bachchan: పాలిటిక్స్ లోకి అభిషేక్ బచ్చన్..ఆ పార్టీ నుంచే ఎంపీగా పోటి..
తాజావార్తలు
-
Thursday Horoscope: ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిందే.. లేదా తిప్పలు తప్పవ్..!
-
Israeli base in Iraq: ప్రపంచ రాజకీయాల్లో భారీ ప్రకంపనలు.. ఇరాక్లో ఇజ్రాయెల్ రహస్య స్థాపరం..!
-
Virat Kohli: ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ సెంచరీ.. 105తో RCBని టాప్కి.. క్రిస్ గేల్ వరల్డ్ రికార్డ్ బ్రేక్
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!