Uttarakhand: నేపాల్ – ఉత్తరాఖండ్ సరిహద్దుల మూసివేత.. ఎందుకంటే..?!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం భారతదేశంలో ఎన్నికల కోడ్ నడుస్తున్న వేళ అనేక రకాల కొత్త రూల్స్ అవలంబన కాబడుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఎలాంటి వాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని రాష్ట్రాల పోలీసులతో పాటు, కేంద్ర బలగాలు కూడా గట్టి బందోబస్తులను ఏర్పాటు చేస్తున్నాయి. ఇకపోతే భారతదేశంలో ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఏప్రిల్ 19న లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి.
Also Read: UPSC Civils 2023 Results: యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదల.. ఆదిత్య శ్రీవాత్సవకు తొలి ర్యాంకు!
Also Read
- AUS vs BAN: మ్యాచ్ పోయే.. సిరీస్ పోయే.! ఆసీస్ పని అయిపోయిందా.?
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
ఈ కారణంగా తొలి దశలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని మొత్తం ఐదు స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. భద్రత కారణాల దృష్ట్యా., నేపాల్ – ఉత్తరాఖండ్ సరిహద్దులను మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి రానున్న 72 గంటల పాటు మూసివేయబోతున్నాయి భద్రత దళాలు. ఇందుకోసం ఎస్ఎస్బి సిబ్బందిని కోసం సరిహద్దుల్లో నియమించారు.
Also Read: Ayodhya Ram Mandir : డిసెంబర్ 2024 నాటికి గ్రాండ్ రామ్ టెంపుల్ పూర్తి.. ప్రత్యేక రాళ్లకు ఆర్డర్
ఏప్రిల్ 16 సాయంత్రం 5 గంటలకు సమయం నుండి ఏప్రిల్ 19 సాయంత్రం 5 గంటల వరకు భారత్ – నేపాల్ దేశాల మధ్య సరిహద్దులను మూసివేస్తున్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 19 ఎన్నికల నిబంధనలో భాగంగా ఓటింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే భారత్ – నేపాల్ దేశాల మధ్య సరిహద్దులు ఎప్పటి లాగానే తెరుచుకొని ఉంటాయి. ఈ మధ్యలో ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా ఇరుదేశాల మధ్య రవాణా చేసేందుకు గాను ఆర్మీ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే., ఈ తాత్కాలిక మూసివేత కేవలం ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రం నేపాల్ దేశంతో సరిహద్దును పంచుకుంటుంది. ఇలా నేపాల్ కు సరిహద్దులో ఉన్న అన్ని ప్రాంతంలో ఆర్మీ సిబ్బందిని ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
AUS vs BAN: మ్యాచ్ పోయే.. సిరీస్ పోయే.! ఆసీస్ పని అయిపోయిందా.?
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!