Uttarakhand: నేపాల్ – ఉత్తరాఖండ్ సరిహద్దుల మూసివేత.. ఎందుకంటే..?!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం భారతదేశంలో ఎన్నికల కోడ్ నడుస్తున్న వేళ అనేక రకాల కొత్త రూల్స్ అవలంబన కాబడుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఎలాంటి వాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని రాష్ట్రాల పోలీసులతో పాటు, కేంద్ర బలగాలు కూడా గట్టి బందోబస్తులను ఏర్పాటు చేస్తున్నాయి. ఇకపోతే భారతదేశంలో ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఏప్రిల్ 19న లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి.
Also Read: UPSC Civils 2023 Results: యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదల.. ఆదిత్య శ్రీవాత్సవకు తొలి ర్యాంకు!
Also Read
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
- US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
- IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
ఈ కారణంగా తొలి దశలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని మొత్తం ఐదు స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. భద్రత కారణాల దృష్ట్యా., నేపాల్ – ఉత్తరాఖండ్ సరిహద్దులను మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి రానున్న 72 గంటల పాటు మూసివేయబోతున్నాయి భద్రత దళాలు. ఇందుకోసం ఎస్ఎస్బి సిబ్బందిని కోసం సరిహద్దుల్లో నియమించారు.
Also Read: Ayodhya Ram Mandir : డిసెంబర్ 2024 నాటికి గ్రాండ్ రామ్ టెంపుల్ పూర్తి.. ప్రత్యేక రాళ్లకు ఆర్డర్
ఏప్రిల్ 16 సాయంత్రం 5 గంటలకు సమయం నుండి ఏప్రిల్ 19 సాయంత్రం 5 గంటల వరకు భారత్ – నేపాల్ దేశాల మధ్య సరిహద్దులను మూసివేస్తున్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 19 ఎన్నికల నిబంధనలో భాగంగా ఓటింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే భారత్ – నేపాల్ దేశాల మధ్య సరిహద్దులు ఎప్పటి లాగానే తెరుచుకొని ఉంటాయి. ఈ మధ్యలో ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా ఇరుదేశాల మధ్య రవాణా చేసేందుకు గాను ఆర్మీ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే., ఈ తాత్కాలిక మూసివేత కేవలం ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రం నేపాల్ దేశంతో సరిహద్దును పంచుకుంటుంది. ఇలా నేపాల్ కు సరిహద్దులో ఉన్న అన్ని ప్రాంతంలో ఆర్మీ సిబ్బందిని ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!