ప్రస్తుతం భారతదేశంలో ఎన్నికల కోడ్ నడుస్తున్న వేళ అనేక రకాల కొత్త రూల్స్ అవలంబన కాబడుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఎలాంటి వాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని రాష్ట్రాల పోలీసులతో పాటు, కేంద్ర బలగాలు కూడా గట్టి బందోబస్తులను ఏర్పాటు చేస్తున్నాయి. ఇకపోతే భారతదేశంలో ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఏప్రిల్ 19న లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. Also Read: UPSC Civils 2023 Results: యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదల.. ఆదిత్య శ్రీవాత్సవకు…