Uttam Kumar Reddy: 2024లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావులు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మునగాల మండల ఎంపీపీ, జడ్పీటీసీ ఇతర గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఉత్తమ్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో నేను మాజీ ఎమ్మెల్యే చందర్ రావు అధికారం అడ్డు పెట్టుకొని ఏరోజు కూడా అధికారం దుర్వినియోగం చేయలేదు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వేనేపల్లి చందర్ రావు కి ప్రత్యేక స్థానం కలిస్తామన్నారు.
Also Read
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Women's T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
- Rohit Sharma: అఫ్గానిస్థాన్ సిరీస్తో రీఎంట్రీ.. అరుదైన రికార్డులపై ‘హిట్మ్యాన్’ గురి.!
కోదాడ చరిత్రలోనే చారిత్రాత్మక మార్పు అన్ని భావిస్తున్నాను అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ కట్టిన నాగార్జున సాగర్ ద్వారా 12 లక్షల ఎకరాలు పంటలు పండుతున్నవి.. లక్షల కోట్లతో కట్టిన మెడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడం ప్రభుత్వనికి సిగ్గు చేటు.. నాణ్యత లేని ప్రాజెక్టును కట్టినందుకు సిగ్గుపడలి.. కేసీఆర్ ప్రభుత్వ అవినీతి అక్కడే కనిస్తుంది.. కోదాడ, హుజుర్ నగర్ లలో 24 గంటల కరెంట్ ఎక్కడ రావడం లేదు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కోదాడలో వేల ఎకరాలు ఎండిపోవడానికి కారణం అసమర్ధ ప్రభుత్వం వల్లనే.. మా హయాంలోనే రెండు పంటలు పండిన చరిత్ర ఉంది.. అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి నవంబర్ 3వ తేదీ లోపు నిధులు విడుదల చేయాలి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
Read also: Corn Cultivation : మొక్కజొన్న సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
నవంబర్ 3 నాటికి రైతు బంధు, దళిత బంధు, బీసీ బంధు, రుణమాఫీ చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. అవినీతి అక్రమాలకు కేరాఫ్ గా ఎమ్మెల్యే ఉన్నాడు.. అవినీతి అక్రమాలకు కూడా టోకెన్ వ్యవస్థ పెట్టిన చరిత్ర స్థానిక ఎమ్మెల్యేది.. మందు తాగే వాళ్లకు కూడా ఎమ్మెల్యే ట్యాక్స్ వేస్తున్నాడు.. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య ను ఇంటికి పంపించాలి.. అధికార పార్టీ నాయకులు గంజాయి వ్యాపారం చేస్తున్న పట్టించుకోవడం లేదు.. త్వరలో సీఎం కేసీఆర్, మల్లయ్య యాదవ్ ను ఫామ్ హౌస్ కి పరిమితమవుతారు.. రాష్ట్రంలో 70 నుండి 75 స్థానాలు గెలవడం ఖాయం.. 2024లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!