Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Uttam Kumar Reddy Paddy Procurement

Uttam Kumar Reddy : తడిసిన ధాన్యంపై మంత్రి ఉత్తమ్‌ కీలక ప్రకటన

Published Date :May 8, 2024 , 6:50 pm
By Gogikar Sai Krishna
Uttam Kumar Reddy : తడిసిన ధాన్యంపై మంత్రి ఉత్తమ్‌ కీలక ప్రకటన
  • Follow Us :
  • google news
  • dailyhunt

అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యం కూడా కొంటామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. మద్దతు ధర ఇచ్చి కొంటామని, సీఎస్‌.. కలెక్టర్ లకు ఆదేశాలు ఇచ్చామని, రైతులు ఆందోళన చెందోద్దని ఆయన పేర్కొన్నారు. నష్టం ప్రభుత్వం భరిస్తుందని, కొందరు మిల్లర్లు తరుగు తీస్తున్నారని, ఇది సరికాదు.. ఆపేయండని ఉత్తమ్‌ అన్నారు. చివరి గింజ వరకు కొంటామని, నారాయణ పూర్ డ్యామ్ నుండి నీటి విడుదలకు అంగీకారం చెప్పారని ఆయన పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వం ని నీళ్లు ఆడిగామని, 2.25 టీఎంసీ ఇవ్వడానికి అంగీకరించారన్నారు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. తాగు నీటి కోసం.. Ndsa ఇంకో వారం..పది రోజుల్లో ఫైనల్ రిపోర్ట్ ఇస్తారని, దాని ఆధారంగా పనులు చేస్తామన్నారు.

అంతేకాకుండా..’కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నష్టపోయిన రైతులను అదుకుంటాం. బీఆర్‌ఎస్‌.. బీజేపీ దోస్తీ బయట పడింది. 2018 ఎన్నికలో క్యూ లైన్ లో ఉన్న ఓటర్ల కి డబ్బులు వేశారు. కానీ ఇప్పుడు మాత్రం రైతు బంధు నిధులు ఆపేయండి అని ఈసీ చెప్పింది. మామిడి రైతుల విషయం సీఎం దృష్టికి తీసుకువెళ్తా. మోడీ ఆధాని కి పోర్టులు ఇచ్చి ఏం వసూలు చేస్తున్నారు. అందరూ ఆయన లాగా వసూలు చేస్తున్నారు అనుకుంటున్నారు. మోడీ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. సీఎం పైనా..ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు మోడీ. రాహుల్..ఖర్గే..ప్రియాంక గాంధీ లు తెలంగాణ కి వస్తున్నారు. కాంగ్రెస్ మెజార్టీ సీట్లు గెలుస్తుంది. బీజేపీ కి గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయి. ప్రధాని తన హోదా ని మరిచి మాట్లాడుతున్నాడు. ఎన్నికల కమిషన్ కూడా సైలెంట్ గా ఉంది. కాంగ్రెస్ అధికారంలో కి వస్తే.. రిజెర్వేషన్ లలో 50 శాతం పరిధి ఎత్తేస్తాం. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇస్తాం. గత ఏడాది ఇదే సమయానికి.. 13.77 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు.. ఇప్పుడు 24. 85 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు.. గతంలో కంటే ఈ సారి రెట్టింపు కొనుగోలు చేసాము.’ అని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ తెలిపారు.

Also Read

  • Harish Rao: "వడ్ల కేంద్రాల్లోకి వెళ్లి చూడండి".. సీఎం రేవంత్‌రెడ్డికి హరీష్‌రావు లేఖ..
  • AP SSC Results 2026: రేపే ఏపీ టెన్త్‌ ఫలితాలు.. ఇలా కూడా చెక్‌ చేసుకోవచ్చు..
  • Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
  • Dacoit: ఓటీటీలోకి అడివి శేష్ ‘డెకాయిట్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • latest news
  • paddy procurement
  • telugu news
  • uttam kumar reddy

తాజావార్తలు

  • Harish Rao: “వడ్ల కేంద్రాల్లోకి వెళ్లి చూడండి”.. సీఎం రేవంత్‌రెడ్డికి హరీష్‌రావు లేఖ..

  • PM Modi: ప్రధాని మోడీ వారణాసి పర్యటన.. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు

  • AP SSC Results 2026: రేపే ఏపీ టెన్త్‌ ఫలితాలు.. ఇలా కూడా చెక్‌ చేసుకోవచ్చు..

  • OnePlus Ace 6 Ultra: వన్‌ప్లస్ ఏస్ 6 అల్ట్రా విడుదల.. 8600mAh బ్యాటరీ, Dimensity 9500తో గేమింగ్ మాన్స్టర్

  • Preity Zinta: మ్యాచ్ ఓడినా.. అభిమానుల మనసు గెలిచిన పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా!

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions