Joe Biden: “దేవుడు మాత్రమే నన్ను అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పించగలడు”
- ప్రెసిడెంట్ డిబేట్ కు సంబంధించి.. ఆ రోజు తాను అలసిపోయినట్లు స్పష్టం
- అధ్యక్ష పదవి రేసు నుంచి వైదొలగాలని సొంత పార్టీ నేతలే డిమాండ్ చేస్తున్నారంటూ వార్తలు
- ఆ వార్తలను కొట్టిపారేసిన అమెరికా అధ్యక్షుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేవుడు మాత్రమే నన్ను అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పించగలడని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రెసిడెంట్ డిబేట్ కు సంబంధించి.. ఆ రోజు తాను అలసిపోయానని, అస్వస్థతకు గురయ్యానని చెప్పారు. ప్రపంచానికి ఆయనే నాయకత్వం వహిస్తున్నారని అన్నారు. ఆయన్ని మించిన అర్హత ఎవరికీ లేదన్నారు. ట్రంప్ను గెలిపించకుండా ఆపడానికి అతను ఉత్తమ అభ్యర్థి తానే అని పేర్కొన్నారు. జూన్ 27న ట్రంప్ తో జరిగిన డిబేట్లో బైడన్ తడబడటంతో అధ్యక్ష పదవి రేసు నుంచి వైదొలగాలని సొంత పార్టీ నేతలే డిమాండ్ చేస్తున్నారంటూ వార్తలు వెలువడ్డాయి. వీటిని బైడెన్ తోసిపుచ్చారు. ప్రధాన డెమోక్రటిక్ పార్టీ నాయకులు ఎవరూ వైదొలగమని చెప్పలేదన్నారు. ‘దేవుడు పై నుంచి వచ్చి జో నువ్వు రేసు నుంచి వెళ్లిపో’ అని అడిగితే తాను రేసు నుంచి వెళ్లిపోతానన్నారు. చర్చలో జరిగిన తప్పిదాలను బైడెన్ అంగీకరించారు. తనకు అస్వస్థతగా ఉన్నందునే చర్చలో సరిగా స్పందించలేదన్నారు.
READ MORE: Malayalee From India Ott: తెలుగులో స్ట్రీమ్ అవుతున్న మలయాళ హిట్టు సినిమా.. ఎందులో చూడాలంటే?
Also Read
- School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
- AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
- Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
- Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
‘‘విదేశీ నాయకులు, జాతీయ భద్రతా మండలి అధికారులతో చర్చించాలంటే ముందుగా సన్నద్ధమయ్యేవాడిని. చర్చ సమయంలో జరిగిన పొరపాట్లకు పూర్తి బాధ్యత నాదే. ఆ సమయంలో కాస్త అస్వస్థతకు గురయ్యా. ఇక, డిబేట్లో ట్రంప్ 28 సార్లు అబద్ధాలు చెప్పారు’’ అని తెలిపారు. తాన ప్రచారం మాత్రమే చేయడం లేదని.. ప్రపంచాన్ని నడుపుతున్నానని తెలిపారు. ఈ విషయం అతిశయొక్తిలా అనిపించినా ఇదే నిజమని ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
-
School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
-
AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
-
Viral Look: ఈయన ఆయన నేనా? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో! ‘భాయ్జాన్’కు ఏమైంది?
-
Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!