India vs Pakistan: పాకిస్థాన్ తో చర్చలపై భారత్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ పై పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రయోగిస్తున్నంత కాలం రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపడవు అని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. ఉగ్రవాదానికి సంబంధించి పాకిస్థాన్తో ఎలాంటి చర్చలు జరపాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కోరుకోవడం లేదు అని ఆయన చెప్పారు. చర్చల కోసం భారత్పై ఒత్తిడి తెచ్చేందుకు పాకిస్థాన్ చాలా కాలంగా సీమాంతర ఉగ్రవాదాన్ని ఉపయోగిస్తోందని ఆరోపించారు. అయితే, పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతిస్తున్నంత కాలం రెండు దేశాల మధ్య చర్చలు జరిగే ప్రసక్తి లేదన్నారు.
Read Also: Prabhas: మైటీ బాహుబలి 2ని బీట్ చేయబోతున్న ఖాన్సార్ కా సలార్…
Also Read
- Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
- Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
అయితే, భారతదేశం సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదు అని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చెప్పారు. మేము పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద విధానాన్ని రూపుమాపుతామన్నారు. గత సంవత్సరం, అప్పటి పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ భారత్తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని తన కోరికను వ్యక్తం చేశారు. అదే సమయంలో కొద్ది రోజుల తర్వాత పీఎంఎల్-ఎన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు భారతదేశంతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు అని ఆయన గుర్తు చేశారు. పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంతో ఇబ్బంది పడుతుందని ఎస్ జైశంకర్ అన్నారు. ఆ దేశంలో క్షీణిస్తున్న విదేశీ మారకద్రవ్య నిల్వలు, అధిక ద్రవ్యోల్బణంతో పాటు ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర ఇబ్బందులు పడుతుందన్నారు. ప్రస్తుతం దీని నుంచి బయటపడే మార్గాన్ని కనుగొనడం వారి పని.. శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు.. వారికి భారతదేశం సహాయం చేసింది అని ఆయన చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
June 2026 Movie Releases: ‘పెద్ది’ తర్వాత థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఇవే..
-
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
-
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!