India vs Pakistan: పాకిస్థాన్ తో చర్చలపై భారత్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ పై పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రయోగిస్తున్నంత కాలం రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపడవు అని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. ఉగ్రవాదానికి సంబంధించి పాకిస్థాన్తో ఎలాంటి చర్చలు జరపాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కోరుకోవడం లేదు అని ఆయన చెప్పారు. చర్చల కోసం భారత్పై ఒత్తిడి తెచ్చేందుకు పాకిస్థాన్ చాలా కాలంగా సీమాంతర ఉగ్రవాదాన్ని ఉపయోగిస్తోందని ఆరోపించారు. అయితే, పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతిస్తున్నంత కాలం రెండు దేశాల మధ్య చర్చలు జరిగే ప్రసక్తి లేదన్నారు.
Read Also: Prabhas: మైటీ బాహుబలి 2ని బీట్ చేయబోతున్న ఖాన్సార్ కా సలార్…
Also Read
- Central Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
అయితే, భారతదేశం సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదు అని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చెప్పారు. మేము పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద విధానాన్ని రూపుమాపుతామన్నారు. గత సంవత్సరం, అప్పటి పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ భారత్తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని తన కోరికను వ్యక్తం చేశారు. అదే సమయంలో కొద్ది రోజుల తర్వాత పీఎంఎల్-ఎన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు భారతదేశంతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు అని ఆయన గుర్తు చేశారు. పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంతో ఇబ్బంది పడుతుందని ఎస్ జైశంకర్ అన్నారు. ఆ దేశంలో క్షీణిస్తున్న విదేశీ మారకద్రవ్య నిల్వలు, అధిక ద్రవ్యోల్బణంతో పాటు ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర ఇబ్బందులు పడుతుందన్నారు. ప్రస్తుతం దీని నుంచి బయటపడే మార్గాన్ని కనుగొనడం వారి పని.. శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు.. వారికి భారతదేశం సహాయం చేసింది అని ఆయన చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Central Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!
-
Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు ‘రైతు భరోసా’ నిధులు విడుదల!
-
Ilayaraja : ఇళయరాజాకు భారీ షాక్.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు!
-
Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
-
Nabha Natesh: పాములు మా ఇంట్లో కాపురం ఉంటాయి.. వాటిని చూస్తూ టిఫిన్ చేస్తా: నభా నటేష్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!