TTD EO Dharma Reddy: పార్వేటి మండపం వివాదంపై స్పందించిన టీటీడీ ఈవో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమలలోని పార్వేటి మండపం వివాదంపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. అది ఒక వ్యక్తి చేసే ఆరోపణలు మాత్రమే.. మండపాలను తోసేసి అస్తవ్యస్తంగా చేసే ఆలోచన టీటీడీ ఎందుకు చేస్తుంది అని ఆయన ప్రశ్నించారు. శిధిలావస్థలో ఉన్న పార్వేటి మండపాన్ని అద్భుతంగా నిర్మించాం.. పాత మండపంలోని శిల్పాలను అలాగే నిర్మించాం.. అలిపిరి పాదాల మండపం వద్ద విశ్రాంతి మండపంలో ఒక్కటి శిధిలావస్థకు చేరుకుంటుంది.. పురాతన మండపంను అదే రాతి స్ధంబాలను ఉంచి నిర్మిస్తామని ధర్మారెడ్డి తెలిపారు.
Read Also: NBK 109: బాలకృష్ణ – బాబీ పని మొదలెట్టేశారు!
Also Read
- Rajat Patidar: ధోనీ, రోహిత్కు కూడా సాధ్యం కాని రికార్డు.. స్వర్ణ అక్షరాలతో చరిత్రను సృష్టించిన ఆర్సీబి కెప్టెన్.!
- RCB Fans Celebrations: అర్థరాత్రి RCB ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. పోలీసుల లాఠీచార్జ్.!
- IPL 2026 Awards Winners List: వైభవ్ సూర్యవంశీ హవా.. ఐపీఎల్ 2026లో అవార్డ్స్ గెలుచుకున్న స్టార్ ప్లేయర్స్ వీరే..!
- Anushka Sharma: విరాట్ ఫినిష్ ఆఫ్ ఇట్స్ స్టైల్.. అనుష్క శర్మ రియాక్షన్ మాములుగా లేదుగా.!
నిజంగా పురావస్తు శాఖ అనుమతులు అవసరమా అని ఆరా తీశామని ధర్మారెడ్డి పేర్కొన్నారు. పునఃనిర్మాణం చేయాలనే ఆలోచనకు వస్తే, ఆ ప్రాచీన కట్టడాల్లోని రాతి స్ధంభాలను ఉపయోగించి, అదే విధంగా నూతనంగా నిర్మిస్తాం.. ఆర్కియాలజీ డిపార్ట్మెంటు అధికారికి లేఖ రాశాం.. టీటీడీకీ సంబందించి రెండు ఆలయాలు మాత్రమే మా పరిధిలో ఉన్నాయని ఆయన తెలిపారు. ఒక్కటి శ్రీనివాస మంగాపురం, ఒంటిమిట్ట ఆలయం రెండు మాత్రమే ఆర్కియాలజీ పరిధిలో ఉన్నాయి.. ఏ వ్యక్తి ఐతే టీటీడీ చేస్తున్నది తప్పు అని చెప్తున్నారో మేము దాన్ని స్వీకరించాం.. ఆర్కియాలజీ డిపార్ట్మెంటు వచ్చి మండపాలను నిర్మిస్తే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు.. 2019 నుండి సుమారుగా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 1600 ఆలయాలు నిర్మించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Gangula Kamalakar: గంగులకు హైకోర్టులో ఊరట.. పొన్నం పిటిషన్ కొట్టివేత
మరికొద్ది రోజుల్లో 2000 దేవాలయాలు పూర్తి అవుతాయని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. అనేక ఆలయాలను పునఃనిర్మాణం చేసాం, అలాంటి ఆలయాల్లో ఎక్కడ ఇబ్బంది రాలేదు.. కొందరు వ్యక్తులు టీటీడీపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో నాకు తెలియదు.. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాతో సంప్రదించి మండపంను నిర్మిస్తాంమంటే వారికి ఇస్తాం.. స్వార్ధం కోసం మండపాలను నిర్మిస్తామా అని ఆయన ప్రశ్నించారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ మండపంను నిర్మించాం.. నవంబర్ 1 నుండి ఇప్పటి వరకూ చిరుత, ఎలుగుబంటి సంచారం లేదు.. నిరంతరాయంగా చిరుత, ఎలుగుబంటి సంచారంపై నిఘా ఉంచాం.. కాలిబాట మార్గంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ధర్మారెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
Sobhita dhulipala : ప్రళయానంతర ప్రపంచంలో కథ… ‘వెట్టువం’పై అంచనాలు పెంచిన శోభిత కామెంట్స్
-
Supreme Court: సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం.. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన
-
Rajat Patidar: ఆర్సీబీ కెప్టెన్గా ట్రోఫీ గెలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు.. ఇదంతా విధి రాసిందే!
-
Shubman Gill: కచ్చితంగా గెలుస్తామనుకున్నాం.. కానీ అక్కడే మ్యాచ్ మా చేతుల్లో నుంచి జారిపోయింది!
-
Venkatesh iyer: కుంటుకుంటూ.. రెచ్చిపోతూ.. RCBకి కప్ తెచ్చిన సూపర్ డూపర్ హీరో.. ఫైనల్ అంటేనే రెచ్చిపోయే ప్లేయర్!
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!