TTD EO Dharma Reddy: పార్వేటి మండపం వివాదంపై స్పందించిన టీటీడీ ఈవో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమలలోని పార్వేటి మండపం వివాదంపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. అది ఒక వ్యక్తి చేసే ఆరోపణలు మాత్రమే.. మండపాలను తోసేసి అస్తవ్యస్తంగా చేసే ఆలోచన టీటీడీ ఎందుకు చేస్తుంది అని ఆయన ప్రశ్నించారు. శిధిలావస్థలో ఉన్న పార్వేటి మండపాన్ని అద్భుతంగా నిర్మించాం.. పాత మండపంలోని శిల్పాలను అలాగే నిర్మించాం.. అలిపిరి పాదాల మండపం వద్ద విశ్రాంతి మండపంలో ఒక్కటి శిధిలావస్థకు చేరుకుంటుంది.. పురాతన మండపంను అదే రాతి స్ధంబాలను ఉంచి నిర్మిస్తామని ధర్మారెడ్డి తెలిపారు.
Read Also: NBK 109: బాలకృష్ణ – బాబీ పని మొదలెట్టేశారు!
Also Read
- Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
- Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్గా మార్చేసే సింపుల్ ట్రిక్
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
- Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
నిజంగా పురావస్తు శాఖ అనుమతులు అవసరమా అని ఆరా తీశామని ధర్మారెడ్డి పేర్కొన్నారు. పునఃనిర్మాణం చేయాలనే ఆలోచనకు వస్తే, ఆ ప్రాచీన కట్టడాల్లోని రాతి స్ధంభాలను ఉపయోగించి, అదే విధంగా నూతనంగా నిర్మిస్తాం.. ఆర్కియాలజీ డిపార్ట్మెంటు అధికారికి లేఖ రాశాం.. టీటీడీకీ సంబందించి రెండు ఆలయాలు మాత్రమే మా పరిధిలో ఉన్నాయని ఆయన తెలిపారు. ఒక్కటి శ్రీనివాస మంగాపురం, ఒంటిమిట్ట ఆలయం రెండు మాత్రమే ఆర్కియాలజీ పరిధిలో ఉన్నాయి.. ఏ వ్యక్తి ఐతే టీటీడీ చేస్తున్నది తప్పు అని చెప్తున్నారో మేము దాన్ని స్వీకరించాం.. ఆర్కియాలజీ డిపార్ట్మెంటు వచ్చి మండపాలను నిర్మిస్తే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు.. 2019 నుండి సుమారుగా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 1600 ఆలయాలు నిర్మించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Gangula Kamalakar: గంగులకు హైకోర్టులో ఊరట.. పొన్నం పిటిషన్ కొట్టివేత
మరికొద్ది రోజుల్లో 2000 దేవాలయాలు పూర్తి అవుతాయని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. అనేక ఆలయాలను పునఃనిర్మాణం చేసాం, అలాంటి ఆలయాల్లో ఎక్కడ ఇబ్బంది రాలేదు.. కొందరు వ్యక్తులు టీటీడీపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో నాకు తెలియదు.. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాతో సంప్రదించి మండపంను నిర్మిస్తాంమంటే వారికి ఇస్తాం.. స్వార్ధం కోసం మండపాలను నిర్మిస్తామా అని ఆయన ప్రశ్నించారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ మండపంను నిర్మించాం.. నవంబర్ 1 నుండి ఇప్పటి వరకూ చిరుత, ఎలుగుబంటి సంచారం లేదు.. నిరంతరాయంగా చిరుత, ఎలుగుబంటి సంచారంపై నిఘా ఉంచాం.. కాలిబాట మార్గంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ధర్మారెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
-
NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
-
Laikey Laikaa: రాషా థడానీ ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ ఆగిపోలేదు.. వాలెంటైన్స్ డేకు వస్తోంది..
-
China: వేలాది కుటుంబాల కన్నీటి వేదన..నిజాలను సమాధి చేసే పాలన.. చైనా నిజస్వరూపం ఇదే!
-
TVS, Vida, Zelio, Bounce: బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. రూ.36,000కే చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్..!
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!